న్యూఢిల్లీ, మే 28: దేశంలో కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి ఎంతమంది పిల్లలు అనాథలుగా మారారో ఊహించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తక్షణమే వారిని గుర్తించి చేయూత అందించాలని రాష్ట్ర ప్రభుత్వాలన�
న్యూఢిల్లీ, మే 28: సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ 12 వ తరగతి పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి కొనసాగుతున్న న
‘సీబీఎస్ఈ పరీక్షల రద్దు’పై విచారణ వాయిదా సుప్రీం కోర్టు | దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు శు�
ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులపై సీబీఐ విచారణ చేపట్టాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు కుమారుడు భరత్ దాఖలు చేసిన పిటిషన్పై కేంద్ర ప్రభుత్వం, విచారణ సంస్థ సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జా�
కార్పొరేట్ రుణాల వసూళ్ల కోసం బ్యాంకర్లకు సుప్రీం అనుమతి న్యూఢిల్లీ, మే 21: మొండి బకాయి (ఎన్పీఏ)ల సమస్యతో సతమతమవుతున్న బ్యాంకులకు సుప్రీం కోర్టు గొప్ప ఊరటనిచ్చింది. కంపెనీలకు ఇచ్చిన రుణాలను వసూలు చేసుకోవ
అమరావతి : వైసీపీ రెబల్ ఎంపీ రఘరామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసు దర్యాప్తునకు ఆయన సహకరించాలని పేర్కొంది. పిటిషనర్ మీడియా, సామాజిక మాధ్యమాల్లో మాట్లాడకూడదంది. క
వైద్య పరీక్షలకు సుప్రీంకోర్టు ఆదేశం హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): ఏపీలోని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు సికింద్రాబాద్ ఆర్మీ దవాఖానలో వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. బెయ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే ఆరోపణలతో నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజును ఆ రాష్ట్ర సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే వైఎస్ఆర్ పార్టీ రెబల్ ఎంపీ రఘ�
విచారణ వాయిదా | పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్పై సుప్రీం కోర్టులో ఈ ఉదయం 11 గంటల వరకు విచారణ కొనసాగింది. ఇరుపక్షాల వాదనలు ఉన్న న్యాయమూర్తి విచారణను 12 గంటలకు వాయిదా వే�
పరిశీలిస్తున్నామన్న సీజేఐ విచారణల కవరేజీ చూసే విలేకరుల కోసం ప్రత్యేక యాప్ ఆవిష్కరించిన జస్టిస్ రమణ త్వరలో ముఖ్యమైన తీర్పులు సంక్షిప్తంగా, సరళంగా అందుబాటులోకి.. న్యూఢిల్లీ, మే 13: సుప్రీంకోర్టులో జరిగే �