ఆక్సిజన్ కొరత| దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. దీంతో భారీ సంఖ్యలో బాధితులు హాస్పిటళ్లకు క్యూకడుతున్నారు. కరోనా తీవ్రతతో ఆక్సిజన్ అందకపోవడంతో దవాఖానల్లో చాలా మంది రోగులు మృతి�
నిపుణులతో చర్చించిన తర్వాతే వ్యాక్సినేషన్ విధానాన్ని రూపొందించాం మీ ప్రమేయంతో అనర్థాలు జరుగవచ్చు సుప్రీంకోర్టుకు కేంద్రం న్యూఢిల్లీ, మే 10: దేశంలో అమలవుతున్న కరోనా వ్యాక్సినేషన్ విధానాన్ని వైద్య నిప
కరోనా కట్టడికి కదిలిన సర్వోన్నత న్యాయస్థానం 12 మంది సభ్యులతో జాతీయ టాస్క్ఫోర్స్ ఆక్సిజన్ పంపిణీకి విధివిధానాలు రూపొందించే బాధ్యత ప్రాణవాయువు వినియోగంపై ఆడిట్కు సబ్గ్రూప్లు న్యూఢిల్లీ, మే 8: కరోనా
గతేడాది బెయిల్, పెరోల్ లభించిన వారికి విముక్తి కరోనా నేపథ్యంలో జైళ్లలో రద్దీ నివారణకు సుప్రీంకోర్టు ఆదేశాలు న్యూఢిల్లీ, మే 8: కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో ఖైదీలతో కిక్కిరిసి ఉన్న జైళ్ల
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మెడికల్ ఆక్సిజన్ లభ్యత, పంపిణీని పర్యవేక్షించడానికి 12 మంది సభ్యులతో నేషనల్ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత�
న్యూఢిల్లీ: కరోనా వేళ సుప్రీంకోర్టు శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏడేళ్లలోపు జైలు శిక్ష పడే నేరాల విషయంలో నిందితులను అవసరమైతేనే అరెస్ట్ చేయాలని స్పష్టం చేసింది. ఖైదీలందరికీ సరైన వైద�
న్యూఢిల్లీ, మే 7: దేశ రాజధాని ఢిల్లీకి రోజూ 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను సరఫరా చేయాలని కేంద్రప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు దీనిని కొనసాగించాలని పేర్కొన్నది. ఆద�
కోల్కతా: కరోనా వ్యాక్సిన్లను రాష్ట్రాలకు ఉచితంగా కేంద్రం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దేశవ్యాప్తంగా ఏకరీతి టీకా విధానాన్ని అమలు చేయాలని,
ఆక్సిజన్ బఫర్ స్టాక్ను ఏర్పాటు చేయండి అక్కడి నుంచే దవాఖానలకు సరఫరా సరఫరా విధానాన్ని మార్చుకోవాలి కేంద్రానికి సుప్రీంకోర్టు సూచనలు న్యూఢిల్లీ, మే 6: కరోనా మూడో వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు కేంద్రం పూర్�
మహారాష్ట్ర ప్రభుత్వం విద్య, ఉద్యోగరంగాల్లో మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన చట్టం రాజ్యాంగ విరుద్ధమని భారత అత్యున్నత న్యాయస్థానం విస్పష్ట తీర్పునిచ్చింది. సమానత్వ స్ఫూర్తి ప్రకారం రిజర్వే
మహారాష్ట్ర చట్టం రాజ్యాంగ విరుద్ధం రిజర్వేషన్లపై 50% పరిమితి సముచితమే దానిని తొలిగించే పరిస్థితులేమీ లేవు సుప్రీంకోర్టు సంచలన తీర్పు మండల్ తీర్పు సమీక్షకు నిరాకరణ కొత్తగా ఎస్ఈబీసీ జాబితాను ప్రకటించా
మరాఠా రిజర్వేషన్లు రద్దు చేసిన సుప్రీం కోర్టు | మరాఠా రిజర్వేషన్లపై బుధవారం సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. రిజర్వేషన్లు రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.
హింసాకాండపై విచారణ జరిపించండిసుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు న్యూఢిల్లీ, మే 4: పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం హింసాకాండ చెలరేగిందని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ సుప్రీంకోర్టు�