కేంద్రం, రాష్ర్టాలకు సుప్రీంకోర్టున్యూఢిల్లీ, మే 3: దేశంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో మహమ్మారి కట్టడికి లాక్డౌన్ విధించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సూచించిం�
న్యూఢిల్లీ : అత్యవసర పరిస్థితులు ఎదురైతే వాడుకునేందుకు ఆక్సిజన్ మిగులు నిల్వలను సిద్ధం చేసుకోవాలని. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయంతో ఈ దిశగా చర్యలు చేపట్టాలని సర్వోన్నత న్యాయస్ధానం
కేంద్రప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలన్న సుప్రీంకోర్టున్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ఆక్సిజన్ తదితర అవసరాల కోసం ప్రజలు ఇంటర్నెట్లో, సోషల్మీడియాలో చేస్తున్న అభ్యర్థనలను తప్పుడు సమాచారంగా చిత్రీకరిస్తూ అధికా�
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా శనివారం నుంచి మూడోదశ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో వ్యాక్సిన్ల ధరలపై కేంద్రాన్ని నిలదీసింది సుప్రీంకోర్టు. ఒకే వ్యాక్సిన్కు రెండు ధర�
న్యూఢిల్లీ: తమిళనాడులోని వివాదాస్పద స్లెర్లైట్ కాపర్ ప్లాంట్ను తెరవడానికి సుప్రీంకోర్టు మంగళవారం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. కాలుష్యం తమ ప్రాణాలు తీస్తున్నదంటూ 2018లో స్థానికులు పెద్ద ఎత్తు�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మోహన్ శాంతనగౌడర్ కన్నుమూశారు. ఆయన వయసు 62 ఏండ్లు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆయన గురుగావ్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొం�
న్యాయశాస్త్రంలో నేర్పరి రైతు కుటుంబం. చదువులే ఆస్తులు.విలువలే ఐశ్వర్యాలు. నిబద్ధతే కొలబద్దగా ఆయన అత్యున్నత శిఖరాన్ని అధిరోహించారు. దేశ సర్వోన్నత న్యాయస్థానానికి, 48వ ప్రధాన న్యాయమూర్తిగా నేడు బాధ్యతలు చ