బంజారాహిల్స్ : సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తూ నిర్మాణాలు కొనసాగిస్తున్న నిర్మాణదారులపై చర్యలు తీసు కోవాలంటూ జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు
బేరియం సాల్ట్తో చేసిన వాటిపైనే ప్రజలకు అవగాహన కల్పించండి ఆదేశాల ఉల్లంఘన దురదృష్టకరం అధికారులు కండ్లు మూసుకున్నారా? మళ్లీ ఉల్లంఘన జరిగితే వారిదే బాధ్యత: సుప్రీంకోర్టు న్యూఢిల్లీ, అక్టోబర్ 29: పటాకుల వి�
ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న స్వల్ప ఇన్ఫ్లో మెండొర : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువన మహరాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను మూసివేశారు. త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం శు�
న్యూఢిల్లీ, అక్టోబర్ 28: నీట్లో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కోటాను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై వచ్చే నెల 16న విచారణ చేపడుతామని సుప్రీంకోర్టు తెలిపింది. ఓబీసీలకు 27%, ఈడబ్ల్యూఎస్కు 10% రిజర్వేషన్లు కేటాయిస్తూ జూ�
హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): పెగాసస్ స్పైవేర్తో రాజ్యాగం కల్పించిన వ్యక్తిగత గోప్యత హక్కులను కేంద్రం ఉల్లంఘించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. ఈ నేపథ్యంలో �
NEET UG | నీట్ యూజీ ఫలితాల విడుదలకు మార్గం సుగమమయింది. పరీక్ష ఫలితాలను విడుదల చేయడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి (ఎన్టీఏ) సుప్రీంకోర్టు అనుమతిచ్చింది
హక్కులు కాలరాస్తే ప్రేక్షకుడిలా ఉండలేం పెగాసస్పై కేంద్రానికి సుప్రీంకోర్టు చురకలు ‘గూఢచర్యం’పై విచారణకు కమిటీ ఏర్పాటు మేమే వేస్తామన్న కేంద్రం వాదనకు తిరస్కృతి స్పైవేర్పై కేంద్రం స్పష్టత ఇవ్వలేదన�
న్యూఢిల్లీ, అక్టోబర్ 27: దేశవ్యాప్తంగా కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటు, అమలుపై విధానపరమైన నిర్ణయాలు తీసుకొని తమకు తెలుపాలని సుప్రీంకోర్టు కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకోసం వివిధ రాష్ర్టాల్లో అమలవుత
Rahul Gandhi on Pegasus: విపక్ష నేతలపై నిఘా కోసం పెగాసస్ స్పై వేర్ను వినియోగించడం అంటే భారత ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేందుకు కుయుక్తి పన్నడమేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మండిపడ్డారు.
ఘటన సమయంలో వందలమంది రైతుల ర్యాలీ లఖింపూర్ కేసులో యూపీ సర్కారుపై సుప్రీం ఆగ్రహం ఇతర సాక్షులను గుర్తించి భద్రత కల్పించాలని ఆదేశం సెక్షన్ 164 కింద వారి వాంగ్మూలం రికార్డు చేయాలని నిర్దేశం న్యూఢిల్లీ, అక్ట�
గుజరాత్ అల్లర్ల కేసుపై సుప్రీంకోర్టున్యూఢిల్లీ: గుజరాత్ అల్లర్ల (2002) సమయంలో ఆ రాష్ట్ర సీఎంగా ఉన్న నరేంద్రమోదీతో పాటు 64 మందికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) క్లీన్చిట్ ఇచ్చిన ముగింపు నివేదికను, దాన్�
న్యూఢిల్లీ: పెగాసస్ గూఢచర్యం వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం తీర్పు వెలువరించనున్నది. దేశంలోని పలువురు ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసేందుకు ఇజ