న్యూఢిల్లీ: ఇజ్రాయిల్కు చెందిన పెగాసస్ స్పైవేర్తో దేశంలోని జర్నలిస్టులు, రాజకీయవేత్తలు, సామాజిక కార్యకర్తల ఫోన్లను హ్యాక్ చేసినట్లు ఇటీవల ఓ మీడియా కథనం వచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశంప
కృష్ణా నదీ జలాల వివాదం | కృష్ణా నదీ జలాల వివాదంపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మా
సుప్రీంకోర్టు విచారణ | ‘పెగాసస్’ వ్యవహారంపై ఈ నెల 5న సుప్రీం కోర్టు విచారించనున్నారు. రాజకీయ నేతలు, జర్నలిస్టులతో పాటు అనేక మంది ప్రముఖుల ఫోన్లు హ్యాక్ అయ్యాయన్న ఆరోపణలపై
బెంగాల్ సీఎం మమత డిమాండ్న్యూఢిల్లీ, జూలై 27: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మంగళవారం ప్రధాని నరేంద్రమోదీని ఆయన నివాసంలో కలిశారు. ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై ఘన విజయం సాధించిన అ
న్యూఢిల్లీ, జూలై 27: వీధుల్లో యాచకులను అనుమతించకూడదన్న అభిప్రాయానికి రాలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. యాచన ఒక సామాజిక-రాజకీయ సమస్య అని పేర్కొంటూ చదవు, ఉపాధి లేకపోవడంతో బతుకీడ్చేందుకు కొందరికి వీధ
న్యూఢిల్లీ, జూలై 27: గత ఏడాది మార్చి తర్వాత కరోనాతో గానీ ఇతర కారణాలతో గానీ అనాథలైన లేక తలిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన పిల్లలను గుర్తించడంలో ఇంకా జాప్యం జరుగకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అనాథలైన పి
సుప్రీంకోర్టు వ్యాఖ్యన్యూఢిల్లీ, జూలై 26: అనుమానించడానికి ఏ కారణం లేకపోతే ప్రత్యక్ష సాక్ష్యమే ఉత్తమ సాక్ష్యమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మెడికల్, మౌఖిక సాక్ష్యాలతో పొంతన లేనప్పుడు మాత్రమే ప్రత్�
న్యూఢిల్లీ, జూలై 26: మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్కు చెందిన ఫౌండేషన్పై విచారణ మీద స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కరోనా ఔషధాలను అక్రమంగా సేకరించి పంపిణీ చేసినట్టు గంభీర్ ఫౌండ�