నలుగురు సుప్రీంకోర్టు మాజీ జడ్జిల సూచనన్యూఢిల్లీ, జూలై 24: చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా)తో పాటు దేశద్రోహం చట్టాన్ని రద్దు చేయాలని నలుగురు సుప్రీంకోర్టు మాజీ జడ్జిలు డిమాండ్ చేశారు. అసమ్మతి
మరోసారి ఏజీఆర్ బాకీల లెక్కింపు కుదరదని స్పష్టం న్యూఢిల్లీ, జూలై 23: భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, టాటా టెలీసర్వీసెస్ సంస్థలకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అడ్జస్టెడ్ గ్రాస్ రెవిన్యూ (ఏజ
న్యూఢిల్లీ, జూలై 23: కొవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో వాతావరణంలో గాలి నాణ్యత పడిపోయిన ప్రాంతాల్లో బాణసంచాను కాల్చడం, విక్రయించడంపై నిషేధం విధిస్తూ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన ఆదేశాల్లో జోక్�
ఇంటర్ సెకండియర్ ఫలితాలు | ఆంధ్రప్రదేలో ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ సాయంత్రం ఫలితాలను విడుదల చేశారు.
అభ్యర్థులకు సుప్రీంకోర్టు సూచన న్యూఢిల్లీ, జూలై 22: కరోనా సోకి/కుటుంబసభ్యులకు కరోనా సోకడం వల్ల ఐసోలేషన్లో ఉండి గతేడాది సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయలేకపోయిన అభ్యర్థులు.. సంబంధిత అధికారులను మరో అవకాశం �
సుప్రీంకోర్టులో అశ్వినీ ఉపాధ్యాయ్ పిల్ న్యూఢిల్లీ, జూలై 22: హిందూ ఆలయాలను ప్రభుత్వాల అజమాయిషీ నుంచి తప్పించాలని ప్రముఖ న్యాయవాది, బీజేపీ నేత అశ్వినీ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం(పిల్)
భూ వివాదం కేసులో న్యాయం కోసం ఓ 108 ఏండ్ల వ్యక్తి 53 సంవత్సరాల పాటు కోర్టు చుట్టూ తిరిగారు. తీరా పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించే సమయానికి ఆయన మరణించారు.
కోల్కతా: పెగాసస్ స్పైవేర్ వివాదంపై స్పందించారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. కేంద్రం ప్రతీదాన్ని హ్యాక్ చేస్తుందని, అందుకే తన ఫోన్కు తాను ప్లాస్టర్ వేసుకున్నానని ఆమె చెప్పారు.
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కలకలం రేపిన పెగాసస్ స్పైవేర్ ఉదంతంపై కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా కాంగ్రెస్ నేత కమల్నాధ్ విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారం ప్రజల గోప్యతపై అతిపెద్ద దాడిగా ఆయ�
97వ రాజ్యాంగ సవరణలో సొసైటీల భాగాన్ని కొట్టివేసిన సుప్రీంకోర్టు2:1 మెజారిటీతో తీర్పు వెల్లడి న్యూఢిల్లీ: 97వ రాజ్యాంగ సవరణను సుప్రీంకోర్టు 2:1 మెజారిటీ తీర్పులో సమర్థించినప్పటికీ దానిలో సహకార సంఘాలకు సంబంధి�
అచ్చెన్నాయుడు | అమరావతిపై సుప్రీంకోర్టు తీర్పుతోనైనా సీఎం జగన్మోహన్ రెడ్డి కళ్లు తెరిచి తీరు మార్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
కాంవడ్ యాత్ర| ఏటా శ్రావణ మాసంలో జరిగే కాంవడ్ యాత్రను కరోనా దృష్ట్యా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు రద్దు చేశాయి. అయితే యాత్ర రద్దు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను విశ�