ముంబై: మరాఠా రిజర్వేషన్ కోసం ఛత్రపతి శివాజీ వారసుడు, బీజేపీ ఎంపీ శంభాజీరాజే ఛత్రపతి ఆందోళన చేపడుతున్నారు. శివాజీ పట్టాభిషేకం చేసిన రోజును పురస్కరించుకొని ఆదివారం రాయ్గడ్ కోటలో నిర్వ�
పౌరుల రాజ్యాంగ హక్కులను కాపాడటం మా బాధ్యత విధానాలపై న్యాయసమీక్ష మేం చేయాల్సిన పనే కేంద్ర ప్రభుత్వ వ్యాక్సినేషన్ విధానం సరిగా లేదు మీకో ధర, రాష్ర్టాలకు మరో ధర సహేతుకం కాదు బడ్జెట్లో కేటాయించిన రూ. 35 వేల �
న్యూఢిల్లీ: కోవిడ్ టీకాలు వీలైనంత త్వరగా దేశ ప్రజలందరూ తీసుకునేలా దేవుడిని ప్రార్థించాలని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. ఇవాళ సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కో�
వ్యాక్సినేషన్లో వయసు విభజన సమంజసమా?గ్రామీణులకు ‘కొవిన్’పై అవగాహన ఉంటుందా?టీకా పాలసీపై కేంద్రానికి సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం న్యూఢిల్లీ, మే 31: కరోనా నియంత్రణలో భాగంగా కేంద్రప్రభుత్వం నిర్వహిస్తు�
న్యూఢిల్లీ: టీకాల కార్యక్రమం తప్పుల తడకగా ఉందని సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వానికి తలంటు పోసింది. భిన్న ధరలు, కొరత, గ్రామీణ ప్రాంతాలకు అందుబాటులో లేకపోవడం వంటి విమర్శలు ప్రస్తావించింది. 2021 చివరి �
న్యూఢిల్లీ: దేశంలో 5జీ వైర్లెస్ నెట్వర్క్ టెక్నాలజీకి వ్యతిరేకంగా బాలీవుడ్ నటి జూహీ చావ్లా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ రేడియేషన్ వల్ల పౌరులు, వృక్ష, జంతుజాలానికి తీవ్ర సమస్యలు ఎదుర
న్యూఢిల్లీ, మే 29: పన్నెండో తరగతి విద్యార్థులు 11వ తరగతిలో, ఇంటర్నల్ పరీక్షల్లో సాధించిన సగటు మార్కులను పంపాలని తన అనుబంధ పాఠశాలలను సీఐసీఎస్ఈ బోర్డు ఆదేశించింది. మే 4 నుంచి జరగాల్సిన 12వ తరగతి పరీక్షలను కరో�
ఢిల్లీ, మే 29: రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తాజాగా జారీ చేసిన ఆదేశాలు.. బ్యాంకింగ్ రంగాన్ని కుదిపేస్తున్నాయి. రిజర్వుబ్యాంకు జారీ చేసిన ఆదేశాలను ఏ మాత్రం అమలు చేయలేమని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు.
న్యూఢిల్లీ, మే 28: దేశంలో కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి ఎంతమంది పిల్లలు అనాథలుగా మారారో ఊహించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తక్షణమే వారిని గుర్తించి చేయూత అందించాలని రాష్ట్ర ప్రభుత్వాలన�
న్యూఢిల్లీ, మే 28: సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ 12 వ తరగతి పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి కొనసాగుతున్న న