న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల కమిటీ బుధవారం సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించింది. మొత్తం 85 రైతు సంఘాలతో తాము సంప్ర�
రంగారెడ్డి : హఫీజ్పేట్ సర్వే నంబర్ 80లోని భూములు ప్రైవేట్ వ్యక్తులవేనని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. హఫీజ్పేట్ సర్వే నంబర్ 80లోని 140ఎకరాలు వక్ఫ్ భూములు, ప్రభు�
న్యూఢిల్లీ: టాటాసన్స్ ఛైర్మన్ పదవి వివాదంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు తమ సంస్థ నైతిక విలువలకు లభించిన గుర్తింపు అని ఆ సంస్థ గౌరవ చైర్మన్ రతన్టాటా పేర్కొన్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్ప�
న్యూఢిల్లీ: సైరస్ మిస్త్రీ కేసులో టాటా సన్స్కు అనుకూలంగా ఇవాళ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. ఆ తీర్పును రతన్ టాటా మెచ్చుకున్నారు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఉద్దేశిస్తూ ఇవాళ
న్యూఢిల్లీ: ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త ఎలక్టోరల్ బాండ్లను జారీ చేయవచ్చు అని ఇవాళ సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ను 2018లో ప్రవేశపెట్టన విషయం తెలిసిందే. ఎలక్టోరల్ బాం�
ఆర్మీలో మహిళలకు శాశ్వత కమిషన్ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్య ఏసీఆర్ పక్కన పెట్టాలని ఆదేశం న్యూఢిల్లీ, మార్చి 25: ‘ఇది పురుషుల కోసం పురుషులు నిర్మించిన సమాజం. ఇక్కడ సమానత్వం గురించి మాట్లాడటం బూటకం అవుతుం�
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా గతేడాది బ్యాంకు రుణాలపై ఆరు నెలల మారటోరియం విధించిన విషయం తెలుసు కదా. ఈ కాలానికిగాను మొత్తంగా వడ్డీ మాఫీ చేయాలని, మారటోరియం కాలాన్ని పొడిగించాలని దాఖల�