ఆరేండ్ల కింద ఐటీ చట్టంలో సెక్షన్ 66ఏ రద్దు.. అయినా వేలాది కేసులు సుప్రీంకోర్టు విస్మయం వివరణ ఇవ్వాలని కేంద్రానికి నోటీసులు న్యూఢిల్లీ, జూలై 5: సమాచార సాంకేతికత(ఐటీ) చట్టంలోని సెక్షన్ ‘66ఏ’ను సుప్రీంకోర్టు 2
చట్టసభల్లో ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం తీవ్రమైన అంశం: సుప్రీంకోర్టు న్యూఢిల్లీ, జూలై 5: చట్టసభల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ స్థాయిని మరిచి ప్రవర్తించడం, సభల్లో మైకులు విరగ్గొట్టడం, బల్లలు ధ్వంసం చేయడం ఎంతమాత్�
న్యూఢిల్లీ: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని 66ఏ సెక్షన్ను 2015వ సంవత్సరంలో సుప్రీంకోర్టు రద్దు చేసింది. 2000 సంవత్సరంలో రూపొందించిన ఆ చట్టాన్ని ఇంకా కొన్ని కేసుల్లో నమోదు చేస్తున్నారు. దీనిపై �
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణన్యూఢిల్లీ, జూలై 2: సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్(ఎస్సీబీఏ)ను న్యాయ వ్యవస్థకు ‘రక్షకుడి’గా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభివర్ణించారు. న్యాయ వ్యవస్థ కార�
వైద్యులపై దాడులు బాధాకరం ఎవరిదో తప్పిదానికి వారిపై దాడులు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ న్యూఢిల్లీ, జూలై 1: వైద్య రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస�
కరోనా మృతుల కుటుంబాలకు సాయంపై సుప్రీంకోర్టు ఎంత మొత్తం చెల్లించాలన్నది కేంద్రానిదే నిర్ణయం ఆరు వారాల్లోగా మార్గదర్శకాలు జారీ చేయాలి మరణ ధ్రువీకరణ పత్రాల జారీని సరళతరం చేయాలి కేంద్రాన్ని, ఎన్డీఎంఏని ఆ�
మూడేండ్ల క్రితం చెప్పినా అసంఘటిత కార్మికుల నమోదును పట్టించుకోలేదు జూలై 31లోగా పోర్టల్ ప్రారంభించాలి ఒకేదేశం.. ఒకే రేషన్కార్డు అమలుకు రాష్ర్టాలు, యూటీలకు ఇదే గడువు కరోనా ఉన్నంతకాలం పేదలకు ఉచిత రేషన్ ఇ�
న్యూఢిల్లీ : ఒకే దేశం ఒకే రేషన్ కార్డు (వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్) స్కీమ్ను అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని ఇశాళ సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. దానికి జూలై 31వ తేదీని డెడ్లైన్గా ఫిక్స్
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్లో నదుల్లో మృతదేహాలు తేలడం తీవ్రమైన సమస్య అని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కరోనాతో చనిపోయినవారి హక్కులను పరిరక్షించడానికి విధి విధానాలను రూపొందించడంపై
డిసెంబర్ కల్లా 135 కోట్ల వ్యాక్సిన్ల సేకరణ..!
ఈ ఏడాది చివరికల్లా 156 కోట్ల వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని కేంద్రం తెలిపింది. జూలై నాటికి 21..
న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ ముమ్మరంగా వ్యాప్తి చెందిన సమయంలో ఢిల్లీ ప్రభుత్వం తన ఆక్సిజన్ అవసరాలను నాలుగు రెట్లు అధికంగా చూపిందని సర్వోన్నత న్యాయస్ధానం ఆక్సిజన్ ఆడిట్ బృందం నివేదిక
న్యూఢిల్లీ: కరోనా రెండో వేవ్ సమయంలో ఢిల్లీ ప్రభుత్వం తమకు అవసరమైనదాని కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఆక్సిజన్ డిమాండ్ చేసిందని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ఆడిట్ కమిటీ స్పష్టం చేసిం�