న్యూఢిల్లీ, జూన్ 24: దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో 12వ తరగతి ఫలితాలపై సుప్రీంకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. జూలై 31లోగా ఫలితాలు ప్రకటించాలని అన్ని రాష్ర్టాల బోర్డులను ఆదేశించింది. మార్కుల మద
న్యూఢిల్లీ: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఇవాళ వార్నింగ్ ఇచ్చింది. 12వ తరగతి పరీక్షలను ఆ రాష్ట్రం ఇప్పటి వరకు రద్దు చేయలేదు. పరీక్షలను నిర్వహిస్తామని కోర్టులో ఏపీ ఓ అఫిడవిట్ను సమ�
న్యూఢిల్లీ: అలోపతి వైద్యం వల్ల లక్షల మంది చనిపోయినట్లు ఇటీవల యోగా గురు బాబా రామ్దేవ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ ఆరోపణల నేపథ్యంలో బాబా రామ్దేవ్పై పలు రాష్ట్రాల్లో అనేక కేసులు నమో�
క్యాబినెట్ మంత్రుల నియామకాన్ని రద్దు చేసిన సుప్రీంకోర్టుకాఠ్మండు, జూన్ 22: నేపాల్లో రాజకీయ సంక్షోభం ముదురుతున్నది. ఇప్పటికే నేపాల్ పార్లమెంట్లో విశ్వాసం కోల్పోయి మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపిస్తు�
న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీ నవనీత్ కౌర్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమె కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుప�
హైదరాబాద్ : అపార ప్రేమాభిమానాలతో, ఆశీర్వచనాలతో ముంచెత్తిన నిష్కల్మష, ప్రగతిశీల తెలంగాణ సమాజానికి శతకోటి వందనాలు అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా త
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విడుదల చేసిన మార్కింగ్ ఫార్ములా పట్ల 12 వ తరగతి విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. న్యాయం కావాలంటూ సుప్రీంకోర్టు మెట్లెక్కారు. సీబీఏస్ఈ విడుద�
టొరంటో, జూన్ 18: కెనడాలో భారతీయ సంతతి వ్యక్తి జస్టిస్ మహమూద్ జమాల్ ఆ దేశ సుప్రీంకోర్టుకు నామినేట్ అయ్యారు. ఆ పదవిని చేపట్టనున్న తొలి శ్వేత జాతియేతర వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఈ మేరకు కెనడా ప్రధాన�
సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ మూల్యాంకన ప్రతిపాదనలకు సుప్రీంకోర్టు ఆమోదం పరీక్షల రద్దు నిర్ణయం సరైనదేనని వెల్లడి 30-30-40 ఫార్ములాతో సీబీఎస్ఈ 12 ఫలితాలు చివరి ఆరు తరగతుల మార్కులతో సీఐఎస్సీఈ రిజల్ట్స్ న్యూఢిల్లీ