వ్యవసాయ చట్టాల అంశం కోర్టులో ఉంది పిటిషన్ వేసింది మీరే.. నిరసన తెలిపేది మీరే జంతర్ మంతర్ దగ్గర రైతుల సత్యాగ్రహానికి అనుమతి పిటిషన్పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు న్యూఢిల్లీ, అక్టోబర్ 1: వ్యవసాయ చట్టాలు ర�
న్యూఢిల్లీ, అక్టోబర్ 1: ఏదైనా కేసులో దర్యాప్తునకు సుప్రీం కోర్టు సీబీఐని ఆదేశిస్తే అప్పుడు దానికి ప్రాదేశిక పరిమితులు ఉండవని, ఏ రాష్ట్రంలోనైనా దర్యాప్తు చేయడానికి అధికారం ఉంటుందని సుప్రీం కోర్టు శుక్ర�
న్యూఢిల్లీ: బ్యూరోక్రాట్లు, ప్రధానంగా పోలీస్ అధికారులు ప్రవర్తిస్తున్న తీరుపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని బ్యూరోక్రాట్లు, ముఖ్యంగా పోలీస్ అధికారుల ప్రవర్�
హైవేలను ఎన్నాళ్లని బ్లాక్ చేస్తారు దీనికి పరిష్కారం ఇంకెప్పుడు? కేంద్రప్రభుత్వం ఏం చేస్తున్నది? సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్న న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు దాదాపు ఏడాది కాలంగా ర
Supreme Court slammed the Center and the Haryana government | రైతులను ఆందోళన విషయంలో కేంద్రం, హర్యానా ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు చివాట్లు పెట్టింది. రోడ్ల దిగ్బంధనంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ దాఖలైన పిటిషన్ను
కొందరికి ఉపాధి పేరుతో ఇతరుల జీవించే హక్కును భంగపరచలేం పటాకులపై సుప్రీం కీలకవ్యాఖ్యలు సమతూకం పాటించాలని సూచన న్యూఢిల్లీ: పటాకుల నిషేధంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కొందరికి ఉపాధి సమకూరుస్తు�
న్యూఢిల్లీ: న్యాయ వ్యవస్థలో మహిళలకు 50 రిజర్వేషన్లు ఉండాలని అభిప్రాయపడ్డారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వీ రమణ. అంతేకాదు దేశ వ్యాప్తంగా న్యాయ కళాశాలల్లోనూ ఇలాంటి రిజర్వేషన్లకు ఆయన �
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: కరోనా పాజిటివ్ వచ్చిన 30 రోజుల్లో ఆత్మహత్య చేసుకొన్నవారి కుటుంబాలకు కూడా పరిహారం అందిస్తామని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. వారిని కూడా కరోనా మృతులుగానే గుర్తిస్
న్యూఢిల్లీ: కొవిడ్-19తో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు పరిహారం, డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలన్న నిర్ణయంపై కేంద్రాన్ని ప్రశంసించింది సుప్రీంకోర్టు. ప్రపంచంలో ఏ దేశం చేయని పని ఇండియా చేస్తున్నదన�