న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపూర్ ఖీరీ కేసులో బుధవారం సుప్రీంకోర్టులో వాదనలు జరుగనున్నాయి. ఈ నెల 3న లఖింపూర్ ఖీరీలో ఆందోళన చేస్తున్న రైతులపైకి కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆ�
Lakhimpur Hheri Violence | ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనకు సంబంధించిన కేసును సుప్రీం కోర్టు బుధవారం విచారించనున్నది. ఈ నెల 3న హింసాకాండలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం
Drugs Case | డ్రగ్స్ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఒక నిందితుడికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తన తండ్రి అనారోగ్యంతో ఉన్నాడని, ఆయనకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ శస్త్రచికిత్స చేయాలని సుప్రీంకోర్టుకు నిందితుడు
న్యూఢిల్లీ: కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు తెలుపుతున్న రైతులను వెంటనే అక్కడ నుంచి తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీం కోర్టులో మరో పిల్ దాఖలైంది. కరోనా అంతం అయ్యే వరకు
తెలంగాణ హైకోర్టుకు ఏడుగురున్యూఢిల్లీ: మూడు హైకోర్టులకు బుధవారం కొత్తగా 14 మంది జడ్జిలు నియమితులయ్యారు. వీరిలో 12 మంది జ్యుడిషియల్ అధికారులు, ఒకరు న్యాయవాది, మరొకరు ఆదాయ పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఐటీ�
న్యూఢిల్లీ, అక్టోబర్ 9: ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాలో జూలై 7న నిర్మించిన కరోనా మాత గుడిని కూల్చివేయడంపై దీపమాల శ్రీవాస్తవ అనే మహిళ సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీం �
న్యూఢిల్లీ, అక్టోబర్ 9: కశ్మీర్లో హిందువులు, సిక్కులను లక్ష్యంగా చేసుకొని ఇటీవల జరుగుతున్న హత్యలపై సుప్రీం కోర్టు దృష్టి సారించాలని ఢిల్లీకి చెందిన లాయర్ వినీత్ జిందాల్ సుప్రీం కోర్టులో పిటిషన్ ద�
న్యూఢిల్లీ, అక్టోబర్ 8: హైబ్రిడ్ పద్ధతిలో (ప్రత్యక్షంగా, వర్చువల్ విధానంలో) కేసుల విచారణ ఉపయుక్తంగా లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.హైబ్రిడ్ విధానంలో వర్చువల్ విధానంతో పాటు ప్రత్యక్షంగా కోర్టు�
న్యూఢిల్లీ, అక్టోబర్ 8: దేశంలో కరోనా ఉద్ధృతంగా ఉన్న వేళ ఆన్లైన్ పాఠాలు వినడానికి పేద పిల్లలకు తగిన సదుపాయాలు లేకపోవడంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పేద పిల్లలు ఎలాంటి అవాంతరాలు లేకుండ�
న్యూఢిల్లీ, అక్టోబర్ 8: వార్డుల్లో సీసీటీవీ కెమెరాలను అమర్చాలిందిగా దేశంలోని అన్ని దవాఖానలకు ఆదేశాలు ఇవ్వాలంటూ ఆలిండియా కన్జూమర్ ప్రొటెక్షన్ అండ్ యాక్షన్ కమిటీ (ఏసీపీఏ) అనే ఎన్జీవో దాఖలు చేసిన పిటి
లఖింపూర్ నిందితులపై యూపీ ప్రభుత్వానికి సుప్రీం ప్రశ్న నేడు ‘స్టేటస్ రిపోర్ట్’ ఇవ్వాలని ఆదేశం మృతుడి తల్లి ఆరోగ్యం విషమంగా ఉందని వచ్చిన మెసేజ్పై స్పందించిన చీఫ్ జస్టిస్ న్యూఢిల్లీ, అక్టోబర్ 7: ల
కేంద్ర క్యాబినెట్ ఆమోదం.. జస్టిస్ రమణ ప్రయత్నం సఫలం న్యూఢిల్లీ, అక్టోబర్ 7: కోర్టుల్లో కనీస మౌలిక సదుపాయాల కోసం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చేసిన ప్రయత్నం ఫలించింది. దిగువ కోర్�
న్యూఢిల్లీ, అక్టోబర్ 7: నిందితులకు బెయిల్ జారీ చేయడంపై సుప్రీం కోర్టు గురువారం మార్గదర్శకాలు జారీ చేసింది. నేరాలను నాలుగు విభాగాలు (ఏ-డీ)గా విభజించింది. నేర తీవ్రత, శిక్ష కాలం బెయిల్ జారీకి ప్రాతిపదిక కా