మరాఠాలకు మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పరిచిన 12 శాతం రిజర్వేషన్ వల్ల సుప్రీంకోర్టు ఇంద్రా సాహ్నీ కేసులో ఏర్పరిచిన 50 శాతం పరిమితి దాటుతుందని దరఖాస్తుదారుల వాదన. బొంబాయి హైకోర్టు ఈ రిజర్వేషన్ను తప్పుగా పరిగ�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఆందోళన రేపుతున్నది. దేశ రాజధాని ఢిల్లీ, ముంబైని దాటి కరోనా హాట్స్పాట్గా మారింది. ఇటీవల 40 మంది సుప్రీంకోర్టు సిబ్బంది వైరస్ బారినపడ్డారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్�
హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగా): సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలుగు ప్రజలకు మంగళవారం ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలుగు ప్రజలందరికీ శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభా
న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: ఖురాన్లో 26 శ్లోకాలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని, వాటిని తొలగించాలని యూపీ షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ వసీం రిజ్వీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం
న్యూఢిల్లీ: రాఫెల్ డీల్పై తాజాగా వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. న్యాయవాది ఎంఎల్ శర్మ ఈ ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తును కోరారు. కొత్తగా దాఖలైన పిటిషన్పై ర�
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానంలో కరోనా కలకలం రేపింది. సుప్రీంకోర్టులోని 50 శాతం మంది సిబ్బంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. దీంతో ఇక నుంచి కేసులను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఇంటి నుంచే ని�
న్యూఢిల్లీ: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్కు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. ఈ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేశ్ముఖ్తోపాటు ఆరోపణలు చేసిన ముంబై మాజీ కమిషనర్ పరమ్ బీర్ సింగ్
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) తెలుగువారైన జస్టిస్ నూతలపాటి వెంకట రమణ (జస్టిస్ ఎన్వీ రమణ) నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మంగళవారం
చంఢీఘడ్: పంజాబ్లోని రూప్నగర్ జైలులో ఉన్న బీఎస్పీ ఎమ్మెల్యే ముక్తార్ అన్సారీని ఇవాళ యూపీ పోలీసులకు అప్పగించారు. మార్చి 26వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ ఎమ్మెల్యేను యూపీకి బదిలీ చేశా