Supreme Court : ప్రభుత్వం మా నిర్ణయాలను గౌరవించడం లేదని, మా సహనాన్ని పరీక్షించవద్దని సుప్రీంకోర్టు మండిపడింది. దేశవ్యాప్తంగా ఉన్న ట్రిబ్యునల్స్లో ఖాళీలు భర్తీ చేయకపోవడంపై, ట్రిబ్యునల్ సంస్కరణల చట్టాన్ని ఆమో�
న్యూఢిల్లీ: న్యాయ వృత్తిని సంపన్నుల ప్రొఫెషనల్ వృత్తిగా భావించేవాళ్లు అని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారుతున్నట్లు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇవాళ ఆయన్ను సత్కర�
తిరువనంతపురం: కేరళలో 11వ తరగతి పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది. ఆ రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం, పరీక్షలను వారం రోజుల పాటు నిలిపివేయాల
న్యూఢిల్లీ : వెబ్ పోర్టల్స్, సోషల్ మీడియాల్లో వ్యాప్తి చెందుతున్న నకిలీ వార్తల పట్ల ఇవాళ సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సంస్థల్లోనూ నకిలీ వార్త�
నోయిడాలో అక్రమ నిర్మాణంపై సుప్రీంకోర్టు తీర్పున్యూఢిల్లీ, ఆగస్టు 31: ప్రముఖ రియల్టీ సంస్థ సూపర్టెక్ లిమిటెడ్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ ఎమరాల్డ్ కోర్ట్ ప్రాజెక్టు పేరిట నోయిడా�
తొలిసారిగా ఒకేసారి 9 మంది జడ్జీల ప్రమాణం వారిలో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు 33కు చేరిన మొత్తం న్యాయమూర్తుల సంఖ్య సుప్రీంకోర్టులో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. సర్వోన్నత న్యాయస్థానం 71 ఏండ్ల చరిత్రలో ఎప్�
SupremeCourt | సుప్రీంకోర్టుకు కొత్తగా నియమితులైన తొమ్మిది మంది న్యాయమూర్తులు మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 10.30 గంటలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కొత్త జడ్జీలతో ప్రమాణ స్వీకారం �