అందుకే ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడం లేదా? అదే అయితే ట్రిబ్యునళ్ల అధికారాలు కోర్టులకివ్వండి ఏం చేస్తారో పది రోజుల్లో తేల్చి చెప్పండి లేదంటే ఉన్నతాధికారులను కోర్టుకు రప్పిస్తాం కేంద్రానికి సుప్రీంకోర్టు �
ఫ్యామిలీ కోర్టుల్లో పలు వెసులుబాట్లు సుప్రీం మార్గదర్శకాలను పాటించాలి దిగువ కోర్టులకు హైకోర్టు సూచన హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): వైవాహిక వివాదాల కేసులను కక్షిదారులకు అనువైన కోర్టులకు బదిలీ చేయ
న్యూఢిల్లీ: ఇజ్రాయిల్కు చెందిన పెగాసస్ స్పైవేర్తో దేశంలోని జర్నలిస్టులు, రాజకీయవేత్తలు, సామాజిక కార్యకర్తల ఫోన్లను హ్యాక్ చేసినట్లు ఇటీవల ఓ మీడియా కథనం వచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశంప
కృష్ణా నదీ జలాల వివాదం | కృష్ణా నదీ జలాల వివాదంపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మా
సుప్రీంకోర్టు విచారణ | ‘పెగాసస్’ వ్యవహారంపై ఈ నెల 5న సుప్రీం కోర్టు విచారించనున్నారు. రాజకీయ నేతలు, జర్నలిస్టులతో పాటు అనేక మంది ప్రముఖుల ఫోన్లు హ్యాక్ అయ్యాయన్న ఆరోపణలపై
బెంగాల్ సీఎం మమత డిమాండ్న్యూఢిల్లీ, జూలై 27: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మంగళవారం ప్రధాని నరేంద్రమోదీని ఆయన నివాసంలో కలిశారు. ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై ఘన విజయం సాధించిన అ
న్యూఢిల్లీ, జూలై 27: వీధుల్లో యాచకులను అనుమతించకూడదన్న అభిప్రాయానికి రాలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. యాచన ఒక సామాజిక-రాజకీయ సమస్య అని పేర్కొంటూ చదవు, ఉపాధి లేకపోవడంతో బతుకీడ్చేందుకు కొందరికి వీధ