కరోనా విజృంభణ, యుద్ధం వంటి పరిస్థితుల కారణంగా చైనా, ఉక్రెయిన్ దేశాల నుంచి వచ్చేసిన అండర్గ్రాడ్యుయేట్ మెడికల్ విద్యార్థుల భవిష్యత్తుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వారికి చదువు కొనసా
అత్యంత దారుణమైన పిటిషన్లలో ఇది ఒకటని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పబ్లిసిటీ కోసం వేసే ఇలాంటి పిటిషన్లు న్యాయవ్యవస్థ సమయాన్ని పూర్తిగా వృథా చేస్తాయని మండిపడింది.
Supreme Court | తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టుపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. జల్లికట్టులో హింస ఉంటుందని, అంత మాత్రాన దాన్ని నెత్తుటి క్రీడ అనలేమని పేర్కొంది. ఈ క్రీడలో రక్తం చిందడ�
న్యాయమూర్తులను నియమించే కొలీజియం వ్యవస్థ ఈ దేశంలో అమలులో ఉన్న ఒక చట్టమని, దానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే సహించబోమని సుప్రీంకోర్టు హెచ్చరించింది. తాము చట్టంగా ప్రకటించిన దానికి అందరూ లోబడి ఉండాల్స
పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ర్టాలతో ఏకాభిప్రాయం సాధించాలని, ఆ దిశగా సీఎంల స్థాయిలో సమావేశం నిర్వహించాలని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)ను సుప్రీంకోర్టు ఆదేశించింది.
1992 బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో 32 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్బీ) సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నదని బోర్డ
మతం మారిన దళితులకు ఎస్సీ హోదా ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ మేరకు సుప్రీం కోర్టులో బుధవారం ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. మతం మారిన దళితులకు కూడా ఎస్సీ హోదా వర్తింపజేయాలన్న పిటిషన్పై కోర�
ఎవరూ ఖాళీ కడుపుతో నిద్రించకూడదన్నది మన సంప్రదాయమని, దేశంలోని చివరి వ్యక్తి వరకూ ఆహార ధాన్యాలను చేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.
Supreme Court-CBI | ప్రపంచం మారిందని, సీబీఐ కూడా మారాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు పేర్కొన్నది. వ్యక్తిగత డిజిటల్, ఎలక్ట్రానిక్ సాధనాలను.. అందులో డేటాను జప్తు, తనిఖీ, భద్రపరిచే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మ�
ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఇద్దరు నిందితులకు హైకోర్టులో ఊరట లభించింది. బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్, కేరళ వైద్యుడు జగ్గు కొట్టిలిల్ (జగ్గుస్వామి) దేశం విడిచివెళ్లరాదని సిట్ జారీ చేసిన లుకౌట్ నోటీసుల అమల
‘ఏ వ్యవస్థ, ఏ వ్యక్తీ ప్రశ్నించడానికి వీల్లేదు. నా మాటే శిలా శాసనం’ అనే నిరంకుశ భావన రాజ్యమేలుతున్న వేళ ...‘ప్రతి ఒక్కదానిని ప్రశ్నించండి. ప్రశ్నిస్తేనే మనం జీవించి ఉన్నట్టు’ అని న్యాయశాస్త్ర విద్యార్థుల�
దాతృత్వపు ఉద్దేశం ఎట్టిపరిస్థితుల్లోనూ మతమార్పిడికి దారితీయొద్దని సుప్రీం కోర్టు తెలిపింది. ఇది తీవ్రమైన సమస్య అని, బలవంతపు మత మార్పిడులు రాజ్యాంగానికి విరుద్ధమని సుప్రీం కోర్టు మరోసారి తేల్చి చెప్ప�
చట్టాలను రద్దుచేసే అధికారం సుప్రీంకోర్టుకు ఎక్కడిదని ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్ ప్రశ్నించారు. పార్లమెంటులో ఆమోదం పొంది చట్టంగా మారిన తర్వాత దానిని ఎలా రద్దు చేస్తారని అన్నారు.
సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులను ఎంపికచేసే సుప్రీంకోర్టు కొలీజియం అత్యంత పారదర్శకమైనదని, అందులో ఎలాంటి దాపరికాలు లేవని అత్యున్నత న్యాయస్థానం పేర్కొన్నది. కొలీజియంలో పనిచేసిన మాజీ సభ్యులకు దాన