Enforcement Directorate | మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ)కు కేంద్రం చేసిన సవరణలను సుప్రీంకోర్టు సమర్థించడం పట్ల విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నాయి.
బార్ అండ్ బెంచ్ సమాంతరమైన రైలు పట్టాల్లాంటివని, నాణేనికి బొమ్మ, బొరుసులా ఇవి రెండూ కలిసి పనిచేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్కుమార్ అభిప్రాయపడ్డారు.
ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం 2021-22లో రాష్ట్రంలో నూతన మద్యం విధానాన్ని తెచ్చింది. దీని ప్రకారం ఢిల్లీ రాష్ట్రంలో మద్యం అమ్మకాలతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం ఉండదు. ప్రైవేటు దుకాణాలే ఆ పనిచేస్తా�
Supreme Court | దేశంలో పులుల మరణాలకు సంబంధించిన వివరాలను తన ముందుంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. పలుల మరణాలపై వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తులు జస్టిస్
Higher Pension | సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అధిక వేతనం పొందుతున్న ఉద్యోగులు, కార్మికులు అధిక పెన్షన్ పొందడానికి షరతులతో ఈపీఎఫ్వో అడ్డంకులు సృష్టిస్తున్నదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
Supreme Court | ఎక్కువ సంపాదించాలన్న దురాశే అవినీతి పెరుగడానికి కారణమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సమాజంలో అవినీతి అనేది క్యాన్సర్గా వృద్ధి చెందుతున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయస్థానాలు అవినీతిని ఏ
4, 5, 8వ శాసనసభ ఆమోదించిన 10 ముఖ్యమైన బిల్లుల పట్ల గవర్నర్ తమిళిసై వ్యవహరిస్తున్న తీరు గర్హనీయం. ఆ బిల్లులను ఆమోదించాలి, లేదా తిరస్కరించాలి. కానీ గవర్నర్ ఆ బిల్లులను తనవద్దే పెట్టుకొని రాజ్యాంగానికి విరుద్�
Adani Group | అదానీ గ్రూప్లో అవకతవకలు జరిగాయని అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ సంస్థ ఆరోపించటంతో భారతీయ స్టాక్ మార్కెట్లో సంక్షోభం మొదలైన విషయం తెలిసిందే. హిండెన్బర్గ్ నివేదిక అనంతరం అదానీ గ్రూప్ కంపెన�
Supreme Court | ఎన్నికల కమిషనర్ల నియామకాల్లో ఇప్పటి వరకు పక్షపాతపూరితంగా జోక్యం చేసుకొంటున్న కేంద్రప్రభుత్వ అధికారాలను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కత్తిరించింది. సీఈసీ, ఈసీ నియామకాలను ప్రధానమంత్ర�
CJI DY Chandrachud | సుప్రీంకోర్టుకు కేటాయించిన భూమిని న్యాయవాదుల బ్లాక్ కోసం వినియోగించాలని న్యాయవాదుల సంఘం చాలా కాలంగా కోరుతోంది. దీని కోసం సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలైంది. ఈ పిటిషన్పై విచారణ జరుపాలని
Supreme Court | ఎన్నికల కమిషనర్ల నియామకాలపై (Election Commission Appointments) సుప్రీం కోర్టు (Supreme Court) కీలక తీర్పు వెలువరించింది. ఎన్నికల కమిషనర్ల (Election Commissioners) నియామక ప్రక్రియ కోసం ఓ కమిటీని (panel ) ఏర్పాటు చేయాలని సూచించింది.