వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు లౌకిక, ప్రజాతంత్ర పార్టీలు సమష్టిగా సరైన వ్యూహరచన చేయాలని, ఇందుకు వాస్తవిక దృక్పథంతో వ్యవహరించాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా సూచించారు. ఫాస�
ప్రతికూల పరిస్థితుల్లోనూ ఎంతో గుండె ధైర్యంతో తెగువ చూపి ఎల్ సాల్వడార్ దేశాధ్యక్ష పదవికి పోటీ చేసిన ధీర వనిత ప్రుడెన్సియా అయాల (1885-1936). కానీ ఆమె నామినేషన్ను ఆ దేశ సుప్రీంకోర్టు కొట్టేసింది.
పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2016లో తీసుకున్న నిర్ణయం సరైనదేనని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల వచ్చిన ఫలితం ఆధారంగా నోట్ల రద్దు నిర్ణయాన్ని తప్పుపట్టలేమని తెలిపిం
నోట్ల రద్దు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసిన క్రమంలో ఈ అంశంపై కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పీ చిదంబరం స్పందించారు. నోట్ల రద్దు నిర్ణయం విజ్�
justice BV Nagarathna నోట్ల రద్దు గురించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నొటిఫికేషన్ చట్టవ్యతిరేకమైందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న తెలిపారు. నోట్ల రద్దు అంశాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిష�
Supreme Court on demonetisation: కేంద్ర ప్రభుత్వం 2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఇవాళ సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. 2016లో కేంద్ర ప్రభుత్వం వెయ్య�
గత ఎనిమిదేండ్లుగా ఎన్నికల కమిషన్ పనితీరుపై ప్రతిపక్షాల నుంచి, ప్రజాస్వామ్య ప్రియులైన పౌరుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ నియామక ఫైల్ను సుప్రీం కోర్టు తెప్పించుకోవ�
Caste Based Census | రాబోయే జనాభా గణనలో ఇతర వెనుకబడిన తరగతుల (OBC's) కుల ఆధారిత జనాభా గణన చేపట్టేలా కేంద్రానికి దిశానిర్దేశం చేయాలని దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ మేరకు కేంద్రం స్పందన
నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు జనవరి 2న తీర్పును వెలువరించనుంది. రూ. వెయ్యి, 500 నోట్లను రద్దు చేస్తూ కేంద్రం 2016లో తీసుకొన్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ 54 మంది దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని వ
Charles Sobhraj | సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ విడుదల కానుండటంపై ఆయన అత్త, న్యాయవాది శకుంతలా తాపా సంతోషం వ్యక్తంచేశారు. ఆయన విడుదల కానుండటం తనకు చాలా
సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్లను, ప్రజాప్రయోజన వ్యాజ్యాలను విచారణకు స్వీకరించవద్దని కేంద్ర
న్యాయశాఖ మంత్రి ఎలా చెబుతారు? అసలు ఆయన ఉద్దేశం ఏమిటి?’ అని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ భీం�