Brazil | బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో మద్దతుదారులు దేశ రాజధాని బ్రెసీలియాలో విధ్వంసం సృష్టించారు. 2021, డిసెంబర్లో అమెరికాలో జరిగిన యూఎస్ క్యాపిటల్ విధ్వంసం తరహాలో..
న్యాయమూర్తుల నియామకం విషయంలో సుప్రీంకోర్టుతో కొనసాగుతున్న వివాదంపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టు కనిపిస్తున్నది. కోర్టు నిర్దేశించిన గడువులోగా కొలీజియం సిఫారసులకు ఆమోదం తెలుపడానికి అన్ని చర్�
విధులకు హాజరై కారిడార్లో వేచిచూస్తున్న సుప్రీంకోర్టు న్యాయవాదులను శుక్రవారం ఒక దృశ్యం ఆశ్చర్యపరిచింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ దివ్యాంగులైన తన ఇద్దరు కుమార్తెలను �
ఉత్తరాఖండ్లోని హల్దానీవాసుల ప్రార్థనలు ఫలించాయి. తమ తలపై ఉన్న నీడను కోల్పోతామేమో అన్న ఆందోళనకు గురైన 50 వేల మంది బన్భూల్పురా బస్తీ వాసులకు సుప్రీంకోర్టు ఊరట కలిగించింది.
ఖైదీల ముందస్తు విడుదల విషయంలో అప్పటివరకు ఆ వ్యక్తి పెరోల్ కింద వినియోగించుకున్న రోజులను అతని శిక్షాకాలంలో కలపరాదని, దానిని మినహాయించాలని సుప్రీం కోర్టు గురువారం తీర్పునిచ్చింది.
రైల్వే స్థలం ఆక్రమణల సమస్యను తగిన విధంగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు సూచించింది. అక్కడ నివసిస్తున్న వారికి పూర్తిగా పునరావాసం కల్పించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
సీఎంకు సిట్ సీడీల రూపంలో మెటీరియల్ ఇచ్చిందని జడ్జి పొరబడ్డారు. సీఎం మీడియా సమావేశం నిర్వహించిన తర్వాతే సిట్ ఏర్పాటైందన్న విషయాన్ని జడ్జి విస్మరించారు.
ఉత్తరాఖండ్లోని హల్దానీ నగరం బన్భూల్పురాకు చెందిన దాదాపు 50వేల మందికి పైగా ప్రజలు గురువారం సుప్రీంకోర్టులో జరుగనున్న విచారణ కోసం ఊపిరి బిగపట్టి ఎదురుచూస్తున్నారు.
చాలా ఏళ్లుగా అక్కడ నివాసం ఉంటున్న ప్రజలు హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టారు. తమ ఇళ్లను తొలగించవద్దని కోరుతూ సామూహిక ప్రార్థనలు చేస్తున్నారు.
నోట్లరద్దు కోసం కేంద్రం చేసిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపే విషయంలో ఆర్బీఐ సొంతంగా
ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్టు కనిపించలేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు.
బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు, ప్రజా ప్రతినిధులు స్వయం సంయమనం పాటించాలని, ఇతరులను కించపరిచే లేదా అవమానపరిచే వ్యాఖ్యలు చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ప్రజాప్రతినిధుల వాక్ స్వాతంత్య్రంపై