యూపీలోని మథురలో కృష్ణ జన్మభూమి సమీపంలో అక్రమ కట్టడాలంటూ రైల్వే అధికారులు చేపట్టిన కూల్చివేతలకు సుప్రీంకోర్టు బుధవారం బ్రేక్ వేసింది. మరో 10 రోజుల పాటు కూల్చివేతలు నిలిపివేయాలని కేంద్రాన్ని ఆదేశించింద
న్యాయస్థానాల్లో మహిళలపై లింగ వివక్ష చూపేలా ఉన్న పదాల వినియోగంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకొన్నది. విచారణ, తీర్పులు ఇతరత్రా న్యాయపరమైన సంభాషణల సందర్భాల్లో మహిళలను ప్రస్తావించే సమయంలో ప్రస్తుతం వ�
Supreme Court | సుప్రీంకోర్టు కీలకమైన ముందడుగు వేసింది. కోర్టుల్లో కేసుల విచారణ, తీర్పుల్లో మహిళలపై లింగ వివక్ష లేకుండా నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నది. విచారణ సమయంలో మహిళల ప్రస్తావనలో ఉపయోగించాల్సిన పదాలు, వ్యా�
Krishna Janmabhoomi: మథురలోని కృష్ణ జన్మభూమి వద్ద కొనసాగుతున్న నిర్మాణాల తొలగింపు ప్రక్రియకు సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. నాయి బస్తీలో రైల్వేశాఖ కొన్ని నిర్మాణాలను తొలగిస్తోంది. అయితే దాన్ని అడ్డుకో�
అక్రమ అరెస్టులు, కూల్చివేతలు, అక్రమంగా ఆస్తుల స్వాధీనం చేసుకునే పరిస్థితులు ఎదురైనప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమకు అండగా ఉంటారనే విశ్వాసం ప్రజల్లో కల్పించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్త�
అదానీ-హిండెన్బర్గ్ వివాదానికి సంబంధించి దర్యాప్తును ముగించేందుకు గడువును మరో 15 రోజుల పాటు పొడిగించాలని కోరుతూ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
అదానీ-హిండెన్బర్గ్ వివాదానికి సంబంధించి దర్యాప్తును ముగించేందుకు గడువును మరో 15 రోజుల పాటు పొడిగించాలని కోరుతూ మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) సోమవార�
SpiceJet Chief | స్పైస్జెట్ ఎయిర్లైన్స్ చీఫ్ అజయ్ సింగ్కు సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. క్రెడిట్ సూయిస్ (Credit Suisse) ధిక్కార కేసులో నాలుగు వా�
కోర్టు ప్రాంగణాల్లో కాల్పుల ఘటనలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. జడ్జీలు, లాయర్లు, కోర్టు సిబ్బంది, పిటిషన్దారుల భద్రత ముప్పులో పడుతుందని పేర్కొన్నది.
మణిపూర్లో మహిళలపై జరిగిన అమానుష ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఓ వర్గానికి అణచివేత సందేశం పంపేందుకే మూకలు మహిళలపై లైంగిక హింసకు పాల్పడుతుంటాయని అభిప్రాయపడింది.
విద్వేష ప్రసంగాలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని, వాటికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశవ్యాప్తంగా విద్వేష ప్రసంగాలకు సంబంధించిన కేసులను పరిశీలి
Nawab Malik: మనీల్యాండరింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న మహా మాజీ మంత్రి నవాబ్ మాలిక్కు ఊరట దొరికింది. ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరీ చేసింది. 2022లో ఆయన్ను అరెస్టు చేశారు.
బీజేపీ సరారు రాబోయే ఎన్నికల్లో ఓపెన్ రిగ్గింగ్కు ప్రయత్నాలు చేస్తున్నదని తెలంగాణ రెడో చైర్మన్ వై సతీశ్రెడ్డి ఆరోపించారు. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సిన కేంద్ర ఎన్నికల కమిషన