పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై ఊరట లభించింది.
తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేయడాన్ని సవాల్ చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసుకోవచ్చని పిటిషనర్లకు స్పష్టం
ఢిల్లీ మేయర్ ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మేయర్ ఎన్నికల్లో నామినేటెడ్ సభ్యులకు ఓటువేసే హక్కు లేదని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పర్యావరణ అనుమతులు ఉన్న 7.15 టీఎంసీల వరకు పనులను కొనసాగించుకోవచ్చని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొన్నది.
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుపై ఆరెస్సెస్ అధికార పత్రిక ‘పాంచజన్య’ అక్కసు వెళ్లగక్కింది. ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని నిషేధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను పు�
Ram Setu | రామసేతును జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించేలా కేంద్రాన్ని ఆదేశించాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టును కోరారు. ఇటీవల ఆయన దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించింది.
అదానీ ఎక్స్పోర్ట్స్ కంపెనీ 2002లో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ)లో లిస్ట్ అయ్యింది. ఆ సమయంలో గుడామీ ఇంటర్నేషనల్ పీటీఈ లిమిటెడ్ కంపెనీ తనకు సంబంధించినదేనని అదానీ కంపెనీ స్పష్టంగా పేర్కొన్నది.
సుప్రీంకోర్టు ఒత్తిడితో కేంద్రం దిగివచ్చింది. అదానీపై అంతర్జాతీయంగా సంచలనం రేకెత్తించిన హిండెన్బర్గ్ నివేదిక నేపథ్యంలో దేశీయ మదుపరులకు రక్షణ విషయమై సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తంచేసింది.