ఆప్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు నోటీసు పంపి సమాధానం కోరింది. ఎంసీడీ ఎన్నికలను సత్వరమే పూర్తిచేసేలా జోక్యం చేసుకోవాలని ఆప్ కోరింది.
ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలు ఎర చూపించిన కేసులో సీబీఐ దర్యాప్తును అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటు హైకోర్టు.. అటు సుప్రీంకోర్టుల్లో ఒకేసారి ప్రయత్నం చేసింది. న్యాయపరమైన తప్పిదాలు లేకుండా ఒకేసారి రెం
భారత్లాంటి లౌకిక దేశంలో మత విద్వేష నేరాలకు చోటు లేదని సుప్రీంకోర్టు నొక్కిచెప్పింది. విద్వేష ప్రసంగాలపై రాజీ పడే ప్రస్తకే లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వం ఈ సమస్యను గుర్తిస్తేనే పరిష్కారం సాధ్యమవుతుం
ఎమ్మెల్యేల ఎర కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్ చేయాలని రాష్ట్ర ప్ర భుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చే యనున్నది.
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టు తీర్పే కీలకం కానున్నది. ఈ కేసును త్వరగా విచారించాలని కోరుతూ ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి లేఖ రాసింది.
సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులుగా కొలీజియం సిఫారసు చేసిన ఐదుగురి జడ్జిలు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కొత్త జడ్జిలతో ప్రమాణం చేయించారు.
కొలీజియం సిఫారసులపై తీవ్ర జాప్యం చేస్తుండటంపై సుప్రీంకోర్టు హెచ్చరించడంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కొలీజియం సిఫారసు చేసిన ఐదుగురి నియామకాలకు ఎట్టకేలకు శనివారం ఆమ�
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామక ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మధ్య గత రెండు నెలలుగా సుదీర్ఘమైన వాదోపవాదనలు, చర్చలు జరిగాయి. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఐదుగురు న్యాయమూర్తుల అప�
Supreme Court | సుప్రీంకోర్టుకు కొత్తగా ఐదుగురు న్యాయమూర్తులు నియమితులయ్యారు. పదోన్నతులు కల్పించాలని గతంలో కొలిజియం సిఫారసు చేసిన పేర్లలో ఐదుగుర్ని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.
Chief Justice DY Chandrachud: చీఫ్ జస్టిస్ చంద్రచూడ్.. తన చాంబర్లో ఓ ఇంజినీరింగ్ స్టూడెంట్ కేసును డిస్కస్ చేశారు. ఆ అమ్మాయికి పుట్టబోయే బిడ్డ గురించి మిగితా జడ్జిలతో కలిసి 40 నిమిషాల పాటు చర్చించారు.
Crime news | పదకొండేండ్ల క్రితం జరిగిన అత్యాచారం, హత్య కేసులో అతడు మరో ఇద్దిరితో కలిసి జైలుకు వెళ్లాడు. విచారణ జరిపిన కింది కోర్టు ముగ్గురికీ మరణశిక్ష విధించింది. హైకోర్టు సైతం కింది కోర్టు తీర్పును సమర్థించింద