తమిళనాడు మాజీ సీఎం పన్నీర్సెల్వంకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామినే కొనసాగించాలని కోర్టు గురువారం తీర్పు చెప్పింది. దీనిపై మద్రాస్ హైకోర�
కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా(Pawan Khera)కు సుప్రీంకోర్టు గురువారం మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. బెయిల్ మంజూరుతో ఖేరాను ఢిల్లీ కోర్టు విడుదల చేయనుంది.
Edappadi Palaniswami: పళనిస్వామియే అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక జనరల్ సెక్రటరీగా కొనసాగుతారని ఇవాళ సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొన్నది. పన్నీరుసెల్వం వేసిన పిటీషన్ను కోర్టు కొట్టిపారేసింది. కోర్�
సుప్రీంకోర్టు జోక్యంతో ఢిల్లీ మేయర్ ఎన్నిక పూర్తయి, ఆమ్ ఆద్మీ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ‘గూండాలు ఓడిపోయారు. ప్రజలు గెలిచారు’ అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్
Shiv Sena | శివసేన పార్టీ ఎన్నికల గుర్తు అంశంపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఇటీవల శివసేన ఎన్నికల గుర్తును ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే శిబిరానికి ఎన్నికల కమిషన్ కేటాయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంల
మహారాష్ట్రలో కొనసాగుతున్న శివసేన చీలిక ఎపిసోడ్లో మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గం కీలక అడుగు వేసింది. రాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, ఆయన క్యాంపు ఎమ్మెల్యేలపై పెండింగ్లో ఉన్న అనర్హత ప్రొసీడింగ్స్పై నిర�
వయసులో భార్య చిన్నది కావడంతో పెద్ద వయసున్న భర్తను గౌరవించాలని, సేవ చేయాలన్నది సామాజిక వాస్తవికతగా మారిందని పిటిషన్ తెలిపారు. అంతేగాక ఈ వ్యత్యాసం వైవాహిక సంబంధాలను ప్రభావితం చేస్తున్నదని, దంపతుల మధ్య ఘ�
Adani Group | అదానీ గ్రూప్లో తీవ్రమైన ఆర్థిక అవకతవకలు జరిగాయని అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ సంస్థ పరిశోధన నివేదిక బయటపెట్టిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై విచారణకు తామే స్వయంగా ఓ కమిటీని నియమిస్తామని సుప్రీంకోర�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై ఊరట లభించింది.
తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేయడాన్ని సవాల్ చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసుకోవచ్చని పిటిషనర్లకు స్పష్టం