రాజకీయ ప్రతీకార చర్యల్లో భాగంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వంటి దర్యాప్తు సంస్థలను బీజేపీ సర్కారు దుర్వినియోగం చేస్తున్నదని ప్రతిపక్షాలు మండిపడ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో కేసును వేగంగా విచారించడానికి సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసన�
దేశంలో కరోనా విజృంభించినప్పుడు విడుదలైన దోషులు, విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలు 15 రోజుల్లోగా లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జైళ్లలో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కరోనా వ్యాప్తి చెందకుండా ఉండటా�
నిషేధిత సంస్థలో సభ్యత్వం కలిగి ఉండటం నేరమేనని, దీనిని దేశ సమగ్రత, సార్వభౌమత్వానికి వ్యతిరేక చర్యగా పరిగణించాలని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. నిషేధిత సంస్థల్లో సభ్యత్వం ఉండటం నేరం కాదని గతం�
తనపై లైంగిక దాడికి పాల్పడిన దోషులను విడుదల చేయడాన్ని సవాల్చేస్తూ బిల్కిస్ బానో దాఖలు చేసిన పిటిషన్ను విచారించడానికి ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
కొలీజియం సిఫారసుల ఆమోదంలో కేంద్రం చేస్తున్న జాప్యంపై సుప్రీంకోర్టు కొలీజియం మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతిపాదనలపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేస్తుండటంతో అభ్యర్థుల సీనియారిటీ ద
Bilkis Bano Case | బిల్కిస్ బానో కేసు (Bilkis Bano case)లో నిందితుల ముందస్తు విడుదలపై దాఖలైన పిటిషన్ను విచారించేందుకు కొత్త బెంచ్ ఏర్పాటు చేసేందుకు సుప్రీంకోర్టు (Supreme Court) అంగీకరించింది.
తీవ్ర నేరాలకు పాల్పడే వారికి విధించే ఉరిశిక్ష విషయంలో సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఉరిశిక్షకు ప్రత్యామ్నాయం ఆలోచించాలని, ఉరిశిక్ష కంటే తక్కువ నొప్పి, బాధతో మరణం సంభవించే ఇతర మార్గాలప�
తెలంగాణ చట్టసభలు ఆమోదించిన బిల్లులపై సంతకం చేయకుండా ఆ రాష్ట్ర గవర్నర్ చేస్తున్న కాలయాపనకు కారణాలు తెలుపాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని పేర్కొంది.
supreme court: ఉరి వేస్తే నొప్పి వస్తుంది. మరి మరణశిక్ష పడ్డ వాళ్లను ఎలా శిక్షించాలి. నొప్పి లేకుండా ప్రాణాలు తీసేందుకు.. ఉరి కాకుండా ఇంకేమైనా పద్ధతులు ఉన్నాయా. ఈ అంశంపై ఇవాళ కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్�
Supreme Court:
చిన్నారి మర్డర్ కేసులో సుప్రీంకోర్టు ఓ నిందితుడికి మరణశిక్షను రద్దు చేసి 20 ఏళ్ల జీవిత ఖైదును విధించింది. తమిళనాడులో 2009లో ఓ ఏడేళ్ల చిన్నారిని సుందర్రాజన్ మర్డర్ చేశాడు. ఆ ఘటనలో ఇవా�
CJI Chandrachud | వన్ ర్యాంక్- వన్ పెన్షన్ (ఓఆర్ఓపీ) బకాయిల చెల్లింపులపై కేంద్రం అభిప్రాయాలను అటార్నీ జనరల్ సీల్డ్ కవర్లో సమర్పించటంపైనా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సంప్రదాయానికి ముగింపు పలకాల
బిల్లుల ఆమోదంలో ఆలస్యంపై, గవర్నర్ తీరుపై స్పందన తెలియచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది. గవర్నర్ బిల్లులను ఆమోదించకుండా పెండింగ్లో పెట్టుకోవడంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటి