EPFO | రిటైర్డు ఉద్యోగులపట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై ఉద్యోగ, కార్మిక సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. అర్హులైనవారికి అధిక పింఛన్పై పెన్షన్ చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించ�
కృష్ణా జలాల్లో తెలంగాణకు వాటాపై ‘కృష్ణా జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్'లో విచారణ కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ విచారణను వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది.
గవర్నర్లు ఇటీవలి కాలంలో తరచుగా వార్తలకు ఎక్కుతున్నారు. వారి వ్యవహార శైలి, తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. అయితే ఇది అన్ని రాష్ర్టాల్లో కాదు. కేవలం కేంద్రంలోని పాలక పక్షమైన బీజేపీ అధికారం�
దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో రోజురోజుకు పెరిగిపోతున్న వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. క్షీణిస్తున్న గాలి నాణ్యత ప్రజల ఆరోగ్యాన్ని ఖూనీ చేస్తున్నదని ఆవేదన �
అదానీ కేసుకు సంబంధించి తాము వేసిన పిటిషన్లు కనీసం లిస్టింగ్ కాకపోవడంపై పిటిషనర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీకి సంబంధించిన హిండెన్బర్గ్ ఉదంతంపై సుప్రీం కోర్టులో పలు పిటిషన
Stubble burning | ఢిల్లీ కాలుష్య సమస్యపై తాజాగా సుప్రీంకోర్టు స్పందించింది. తక్షణమే పంట వ్యర్థాల కాల్చివేతను నిలిపేయాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అన్ని వేళలా రాజకీయాలు తగవని వ్యాఖ్యానించింది. పంట వ్యర�
Governor | గవర్నర్కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వాలు తరుచూ సుప్రీంకోర్టు దాకా ఎందుకు రావాల్సి వస్తున్నది? గవర్నర్ ఆ బిల్లులను ఆమోదించాలి కదా! ప్రభుత్వాలు కోర్టును ఆశ్రయించిన తర్వాతే గవర్నర్ చర్యలకు ఉపక్�
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) మాజీ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్కు ఊరట లభించింది. ఉప్పల్ పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసులపై మల్కాజిగిరి కోర్టు సోమవారం ముందస్తు బెయిల్ మంజూరు చేస�
ముగ్గురు హైకోర్టు చీఫ్ జస్టిస్లను సుప్రీం కోర్టు జడ్జీలుగా సుప్రీం కోర్టు కొలీజియం సోమవారం సిఫార్సు చేసింది. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం ఢిల్లీ హైకోర్టు చీఫ్�
EPFO-Higher pension | ఉద్యోగులు, కార్మికులకు అధిక పెన్షన్ అర్హతపై దరఖాస్తులు స్వీకరించిన ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ).. వాటి పరిష్కారంలో క్లారిటీ మిస్ అయింది.