Manipur violence | 1949 అక్టోబర్ 15న భారత్లో అంతర్భాగమైన మణిపూర్, కొన్ని దశాబ్దాల పాటు కేంద్ర పాలిత ప్రాంతంగా కొనసాగి, అనేక పోరాటాల ఫలితంగా 1972లో ఒక రాష్ట్రంగా అవతరించింది. సుమారు 30 వరకూ వివిధ కులాలు, తెగలు ఉన్నా, ముఖ్యం�
కోట్ల రూపాయల విలువ చేసే మంచిరేవుల భూములు ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీంతో 142 ఎకరాల భూముల పరిరక్షణకు ప్రభుత్వం చేసిన వాదనలకు ప్రతిఫలం దక్కింది.
మణిపూర్ హింసాకాండపై కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాలపై సర్వోన్నత న్యాయస్థానం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం కుప్పకూలిందని వ్యాఖ్యానించింది. శాంతిభద్రతలను అదుప�
Supreme Court | మణిపూర్లో అల్లర్లు, మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన ఘటనకు సంబంధించిన కేసుపై సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ చేపట్ట�
Manipur Violence | మణిపూర్లో మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన ఘటనను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. మహిళలపై జరుగుతున్న హింస, దారుణ ఘటనలు అసాధారణ పరిణామంగా అభివర్ణించింది.
కోర్టు ధిక్కరణ కేసుల్లో న్యాయమూర్తులు అతిగా ఆవేశానికి లోను కావొద్దని, భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకోవాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు ధిక్కరణ కేసులో ఓ డాక్టర్ లైసెన్స్ను రద్దు చేస్తూ కలక�
Supreme Court | క్రమశిక్షణ అనేది సాయుధ దళాల సేవల్లో స్వాభావిక లక్షణమని, ఈ విషయంలో సడలింపు ఇస్తే తప్పుడు సందేశాన్ని పంపుతుందంటూ ఆర్మీ ఉద్యోగిని సుప్రీంకోర్టు మందలించింది. ఓ కేసులో నోటీసు లేకుండా అదనంగా సెలవులు తీ�
సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్పై వివాదాస్పద, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన తమిళనాడుకు చెందిన ప్రముఖ పబ్లిషర్, రాజకీయ విశ్లేషకుడు బద్రి శేషాద్రిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. బీజేపీకి గట్టి మద్దతుద
దేశంలోని కోర్టుల్లో పెండింగ్ కేసులు కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. దేశంలో 5 కోట్లకు పైగా పెండింగ్ కేసులున్నట్టు లోక్సభ సాక్షిగా వెల్లడైంది. గత 30 ఏండ్లుగా దేశంలోని హైకోర్టులలో 71 వేలు, కింది కోర్ట�
ఢిల్లీ మద్యం పాలసీ వ్యవహారంపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేస్తున్న దర్యాప్తు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్ను సు�
టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ, అతని భార్య రుజిరపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన లుక్ అవుట్ సర్క్యులర్ (ఎల్ఓసీ)ను ఉపసంహరించుకోవాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది.
న్యూఢిల్లీ: దేశంలోని వివిధ హైకోర్టుల్లో 71,000కుపైగా కేసులు 30 ఏండ్లకుపైగా పెండింగ్లో ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వెల్లడించింది. డిస్ట్రిక్ట్, సబార్డినేట్ కోర్టుల్లో 1.01 లక్షల కేసులు మూడు దశా�