సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి, తమిళనాడు మాజీ గవర్నర్ జస్టిస్ ఫాతిమా బీవీ (96) కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో ఆమె బాధపడుతున్నారు. గురువారం కేరళలోని కొల్లాంలో ఓ ప్రైవేట్�
Supreme Court | రెండో జాతీయ న్యాయపరమైన వేతన సంఘం (SAJPC) సిఫార్సుల మేరకు దిగువ కోర్టుల జడ్జిలకు రావాల్సిన బకాయిల చెల్లింపులో జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బకాయిలను చెల్లించేందుకు రాష్ట్రాలు, కేంద్ర �
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నూతన మార్గదర్శకాల మేరకు కృష్ణా జలాల పంపిణీకి సంబంధించిన విచారణ కొనసాగాల్సిందేనని బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ ప్రభుత్వం బలంగా వాదనలు వినిపించింది.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని ఏపీ సీఐడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. మధ్యంతర బెయిల్పై ఉన్న చంద్రబాబుకు ఏపీ హైకోర్టు సోమవారం సాధారణ బ�
ఆధునిక వైద్య విధానాన్ని,అల్లోపతి ఔషధాలను టార్గెట్ చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనలను ప్రచురించడం పట్ల పతంజలి (Patanjali) ఆయుర్వేద్పై సర్వోన్నత న్యాయస్ధానం విరుచుకుపడింది.
Supreme Court | రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను ఆమోదించకుండా తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి మూడేండ్లు ఏం చేశారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఎందుకు పెండింగ్లో పెట్టారని నిలదీ�
పలు హైకోర్టుల న్యాయమూర్తులకు బదిలీలకు సంబంధించి కొలీజియం చేసిన సిఫార్సుల్లో కేంద్ర ప్రభుత్వం కొన్ని పేర్లకు ఆమోదం తెలుపకపోవడం తాజాగా చర్చనీయాంశంగా మారింది.
హైవేలపై నడిచే పాదచారుల భద్రతకు భరోసా ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. హైవేలు ఉన్నది జనం యథేచ్ఛగా తిరగడానికి కాదని తెలిపింది. పిటిషనర్ మొదట గుజరాత్ హైకోర్టును ఆశ
ప్రతి 2 నెలలకు ఒకసారి దత్తత డ్రైవ్ చేపట్టాలని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. చట్టబద్ధంగా దత్తతకు అందుబాటులో ఉన్న పిల్లల సంఖ్య, దత్తత కోసం రిజిస్టర్ చేస�
Supreme Court | కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్కు నోటీసులు జారీ చేసింది. పినరయి విజయన్ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుల
Supreme Court: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. రాష్ట్ర అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులను ఎందుకు క్లియర్ చేయలేదని అడిగింది. మూడేళ్లుగా గవర్నర్ ఏం చేస్తున్నారని ప్రశ్ని