Supreme Court: రేప్కు గురైన ఓ మహిళ .. గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించింది. కానీ కోర్టు ఆమె అభ్యర్థనను తిరస్కరించింది. అయితే ఆ బాధితురాలు సుప్రీంలో పిటీషన్ వేసింది. అత�
సోషల్ మీడియా యూజర్లకు సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. పోస్ట్లు చేసేటప్పుడు జాగరూకత, అప్రమత్తతతో వ్యవహరించాలని, లేదంటే తగిన పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. నటుడు, తమిళనాడు మాజీ ఎ�
జడ్జీల నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం పంపే సిఫార్సులను కేంద్రం అధికారికంగా ప్రకటించడానికి నిర్దేశిత కాలపరిమితి నిర్ణయించాలంటూ దాఖలైన పిటిషన్పై తమకు సహకరించాలని సుప్రీంకోర్టు శుక్రవ�
కేంద్రం 2016లో ఆకస్మికంగా నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నది. అలాగే 2020లో ముందస్తు హెచ్చరిక లేకుండానే కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించింది. ఇప్పుడు అలాంటి అనాలోచిత నిర్ణయమే మూడు క్రిమినల్ చట్టా�
బిల్కిస్ బానో కేసులో గుజరాత్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో నిందితులైన 11 మంది ఖైదీలకు శిక్షాకాలం పూర్తి కాకుండానే క్షమాభిక్ష పే�
దేశవ్యాప్తంగా దిగువ కోర్టుల్లోనూ వర్చువల్ పద్ధతిలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసులను విచారించేందుకు సుప్రీంకోర్టు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు సీజేఐ చంద్రచూడ్ వెల్లడించారు.
యూపీలోని మథురలో కృష్ణ జన్మభూమి సమీపంలో అక్రమ కట్టడాలంటూ రైల్వే అధికారులు చేపట్టిన కూల్చివేతలకు సుప్రీంకోర్టు బుధవారం బ్రేక్ వేసింది. మరో 10 రోజుల పాటు కూల్చివేతలు నిలిపివేయాలని కేంద్రాన్ని ఆదేశించింద
న్యాయస్థానాల్లో మహిళలపై లింగ వివక్ష చూపేలా ఉన్న పదాల వినియోగంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకొన్నది. విచారణ, తీర్పులు ఇతరత్రా న్యాయపరమైన సంభాషణల సందర్భాల్లో మహిళలను ప్రస్తావించే సమయంలో ప్రస్తుతం వ�
Supreme Court | సుప్రీంకోర్టు కీలకమైన ముందడుగు వేసింది. కోర్టుల్లో కేసుల విచారణ, తీర్పుల్లో మహిళలపై లింగ వివక్ష లేకుండా నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నది. విచారణ సమయంలో మహిళల ప్రస్తావనలో ఉపయోగించాల్సిన పదాలు, వ్యా�
Krishna Janmabhoomi: మథురలోని కృష్ణ జన్మభూమి వద్ద కొనసాగుతున్న నిర్మాణాల తొలగింపు ప్రక్రియకు సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. నాయి బస్తీలో రైల్వేశాఖ కొన్ని నిర్మాణాలను తొలగిస్తోంది. అయితే దాన్ని అడ్డుకో�
అక్రమ అరెస్టులు, కూల్చివేతలు, అక్రమంగా ఆస్తుల స్వాధీనం చేసుకునే పరిస్థితులు ఎదురైనప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమకు అండగా ఉంటారనే విశ్వాసం ప్రజల్లో కల్పించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్త�
అదానీ-హిండెన్బర్గ్ వివాదానికి సంబంధించి దర్యాప్తును ముగించేందుకు గడువును మరో 15 రోజుల పాటు పొడిగించాలని కోరుతూ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
అదానీ-హిండెన్బర్గ్ వివాదానికి సంబంధించి దర్యాప్తును ముగించేందుకు గడువును మరో 15 రోజుల పాటు పొడిగించాలని కోరుతూ మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) సోమవార�