మణిపూర్లో చెలరేగిన హింస, ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన, ఇతర అల్లర్లకు సంబంధించి సీబీఐ దర్యాప్తు చేస్తున్న 17 కేసుల విచారణను అస్సాంకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది.
అర్హత పొందిన అన్ని కులాల వారూ అర్చకులు కావచ్చునని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఆగమశాస్త్ర నియమం కూడా ఇదే చెబుతుందని వ్యాఖ్యానించింది. సేలం సగవనేశ్వరర్ స్వామి ఆలయంలో అర్చకుల నియామకానికి దరఖాస్తులన
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చీఫ్ ఎస్కే మిశ్రా కోసం ‘చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆఫ్ ఇండియా’ (సీఐవో) అనే పదవిని మోదీ సర్కార్ సృష్టించబోతున్నది. దీనిపై కేంద్రం పెద్ద ఎత్తున మల్లగుల్లాలు పడుత
దేశ గొప్పదనాన్ని, వైవిధ్యాన్ని ప్రతిబింబించడమే కొలీజియం లక్ష్యమని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. మంగళవారం సుప్రీం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన రిటైర్డ్ జడ్జీల వీడ్కోలు సమావేశంలో ఆయన �
తమిళనాడు, కర్ణాటక మధ్య దశాబ్ధాలుగా కొనసాగుతున్న కావేరీ నదీ జలాల పంపకం వివాదంపై విచారణకు ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేస్తామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం పే�
కోర్టుకు హాజరుకావాలని ప్రభుత్వ అధికారులకు సమన్లు జారీ చేసే విషయంలో విస్తృత మార్గదర్శకాలను జారీచేస్తామని సుప్రీంకోర్టు సోమవారం పేర్కొన్నది. వీటిని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టులు పాటించాలని సీజేఐ జ
Manipur Violence | మణిపూర్ హింసాకాండపై రిటైర్డ్ జస్టిస్ గీతా మిట్టల్ కమిటీ నివేదిక సమర్పించిందని సుప్రీంకోర్టు తెలిపింది. హింసాత్మక సంఘటనకు సంబంధించి మిట్టల్ కమిటీ మూడు నివేదికలను సమర్పించిందని సుప్రీంకోర్�
Supreme Court | దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రభుత్వ అధికారులకు సమన్లు పంపేందుకు త్వరలో మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తెలిపింది. పెండింగ్లో ఉన్న కేసులు, తుది తీర్పుపై ధిక్క