దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై నమోదైన 5000కు పైగా కేసుల విచారణను వేగవంతం చేసేలా పర్యవేక్షించేందుకు ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటుచేయాలని సర్వోన్నత న్యాయస్థానం అన్ని హైకోర్టులను ఆదేశించింది.
తనపై నమోదైన స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టివేయాలని చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్పై దీపావళి తర్వాత తీర్పు వెలువరించనున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసులో ఇప్పటికే వాదనలు పూర్తికావడంతో గత �
Supreme Court | ప్రజా ప్రతినిధులపై నమోదైన క్రిమినల్ కేసుల (Cases Against MPs And MLAs) విచారణకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది.
EPFO | రిటైర్డు ఉద్యోగులపట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై ఉద్యోగ, కార్మిక సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. అర్హులైనవారికి అధిక పింఛన్పై పెన్షన్ చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించ�
కృష్ణా జలాల్లో తెలంగాణకు వాటాపై ‘కృష్ణా జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్'లో విచారణ కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ విచారణను వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది.
గవర్నర్లు ఇటీవలి కాలంలో తరచుగా వార్తలకు ఎక్కుతున్నారు. వారి వ్యవహార శైలి, తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. అయితే ఇది అన్ని రాష్ర్టాల్లో కాదు. కేవలం కేంద్రంలోని పాలక పక్షమైన బీజేపీ అధికారం�
దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో రోజురోజుకు పెరిగిపోతున్న వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. క్షీణిస్తున్న గాలి నాణ్యత ప్రజల ఆరోగ్యాన్ని ఖూనీ చేస్తున్నదని ఆవేదన �
అదానీ కేసుకు సంబంధించి తాము వేసిన పిటిషన్లు కనీసం లిస్టింగ్ కాకపోవడంపై పిటిషనర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీకి సంబంధించిన హిండెన్బర్గ్ ఉదంతంపై సుప్రీం కోర్టులో పలు పిటిషన
Stubble burning | ఢిల్లీ కాలుష్య సమస్యపై తాజాగా సుప్రీంకోర్టు స్పందించింది. తక్షణమే పంట వ్యర్థాల కాల్చివేతను నిలిపేయాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అన్ని వేళలా రాజకీయాలు తగవని వ్యాఖ్యానించింది. పంట వ్యర�
Governor | గవర్నర్కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వాలు తరుచూ సుప్రీంకోర్టు దాకా ఎందుకు రావాల్సి వస్తున్నది? గవర్నర్ ఆ బిల్లులను ఆమోదించాలి కదా! ప్రభుత్వాలు కోర్టును ఆశ్రయించిన తర్వాతే గవర్నర్ చర్యలకు ఉపక్�