MP Raghav Chadha: ఆమ్ ఆద్మీ ఎంపీకి సుప్రీంకోర్టు జలక్ ఇచ్చింది. రాజ్యసభ చైర్మెన్కు ఎంపీ రాఘవ క్షమాపణలు చెప్పాలని కోర్టు కోరింది. సెలెక్ట్ కమిటీ అంశంపై బీజేపీ ఎంపీలు చేసిన ఫిర్యాదు కేసులో కోర్టు ఈ తీర్ప�
Kerala | కేరళ (Kerala) అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులు ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్కు వ్యతిరేకంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బిల్లులను సకాలంలో క్ల�
దేశవ్యాప్తంగా విపక్ష నేతల యాపిల్ ఫోన్లకు హ్యాకింగ్ హెచ్చరికలు రావడంపై రాజకీయ దుమారం చెలరేగింది. ప్రభుత్వం తమపై ఓ కన్నేసి ఉంచిందని, తమ ఫోన్ల సంభాషణలు చెవియొగ్గి వింటున్నదని విపక్ష నేతలు ఆరోపిస్తున్నా
ప్రతిపక్ష పాలిత రాష్ర్టాల్లో గవర్నర్ల వైఖరి వివాదస్పదమవుతున్నది. ఇటీవలే గవర్నర్ తమిళిసై వైఖరిపై తెలంగాణ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. తాజాగా తమిళనాడు, పంజాబ్ ప్రభుత్వాలు కూడా అదే
Supreme Court | రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ను 2018 జ�
MLA Mahipal reddy | సుప్రీంకోర్టులో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Mahipal reddy)కి ఊరట లభించింది. ఆయనపై దాఖలైన కేసును మంగళవారం విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. హైకోర్టు తీర్పును వెంటనే సవాల్
రాజకీయ పార్టీలకు విరాళాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకొనే హక్కు ఓటర్లకు లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్(ఏజీ) ఆర్ వెంకటరమణి ఆదివారం సుప్రీంకోర్టుకు రాతపూ�
DNA Test | తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా డీఎన్ఏ పరీక్ష (DNA Test) నిర్వహించాలని కోరుతూ ఒక వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం మొత్తం వ్యవస్థలను