Manish Sisodia | ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుల్లో ( liquor policy case)అరెస్టైన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియా (Manish Sisodia)కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో సిసోడియాకు
జిల్లాలోని ఎస్సారెస్పీ ఎగువ ప్రాంతంలో ఉన్న మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు అధికారులు మూసివేయించారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం అక్టోబర్ 29న మూసివేయాల్సి ఉండడంతో తెలంగాణ, ఆంధ్రప్రద
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ న్యాయస్థానాలకు దాఖలు చేసే పిటిషన్లు, అభ్యర్థనల్లో తనను తాను ‘రిపబ్లిక్ ఆఫ్ ఇండియా’గా పేర్కొనడంపై సుప్రీం కోర్టు శుక్రవారం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎందుకు మీరు దాఖలు చేస�
అటవీ సంరక్షణ(సవరణ) చట్టం-2023 రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై ఆరువారాల్లోగా స్పందన తెలియజేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది.
విధి నిర్వహణ సమయంలో సఫాయి కర్మచారులు మరణిస్తే, వారి కుటుంబ సభ్యులకు 30 లక్షల పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు స్పష్టంచేసింది. శాశ్వత అంగవైకల్యం పొందినవారికి కనీసం రూ.20 లక్షలు పరిహారం చెల్�
ఫైబర్నెట్ కేసులో ముందస్తు బెయిల్కు పిటిషన్ వేసిన చంద్రబాబుకు మరోసారి నిరాశే ఎదురైంది. బెయిల్ పిటిషన్పై విచారణను వచ్చే నెల 8కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
ఫైబర్నెట్ కేసులో ముందస్తు బెయిల్కు పిటిషన్ వేసిన చంద్రబాబుకు మరోసారి నిరాశే ఎదురైంది. బెయిల్ పిటిషన్పై విచారణను వచ్చే నెల 8కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
Manual Scavenging: మ్యాన్హోల్స్ క్లీన్ చేస్తూ ఎవరైనా కార్మికుడు మరణిస్తే, వారికి 30 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఓ పిల్పై జరిగిన విచారణ సందర్భంగా కోర్టు ఈ తీర్పునిచ్చింది. ఒకవ�
ఫైబర్నెట్ కేసులో (Fibernet case) ముందస్తు బెయిల్కు పిటిషన్ వేసిన టీడీపీ అధినేత చంద్రబాబుకు (Chandrababu) మరోసారి నిరాశే ఎదురయింది. బెయిల్ పిటిషన్పై విచారణను వచ్చే నెల 8వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
UAPA Case | ఢిల్లీ పోలీసులకు గురువారం సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఉపా (UAPA) కేసులో అరెస్టయిన న్యూస్క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ, హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్ �
స్వలింగ సంపర్కుల విషయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రగతిశీల విధానాలు ముందుకువస్తున్నాయి. అనేక దేశాల్లో వారి వివాహాలకు చట్టబద్ధత ఏర్పడింది. ప్రత్యామ్నాయ పద్ధతుల్లో పిల్లలను కనడం లేదా దత్తత తీసుకోవడం విషయంలోన
Supreme Court | స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించే అధికారం కోర్టులకు లేదని సుప్రీంకోర్టు ప్రకటించింది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలా? వద్దా? అనేది నిర్ణయి�