ఒక మహిళ గర్భ విచ్ఛిత్తికి సంబంధించి సుప్రీం కోర్టు ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు విభిన్న తీర్పులు ప్రకటించారు. ఒక మహిళ 26 వారాల గర్భ విచ్ఛిత్తికి తాము ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తూ �
Pregnancy Termination | 26 వారాల గర్భాన్ని తొలగించేందుకు ఓ మహిళకు ఇచ్చిన అనుమతిని రీకాల్ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం భిన్నమైన తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టు ద్విసభ్�
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు (AP High Court) కొత్తగా నలుగురు న్యాయమూర్తులు రాబోతున్నారు. ఈ మేరకు వారి పేర్లను సుప్రీంకోర్టు (Supreme court) కొలీజియం (Collegium) సిఫారసు చేసింది.
కృష్ణా జలాల వినియోగం విషయంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని కేఆర్ఎంబీని, కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం 1956 ప్రకారం కృష్ణా జలాలను తెలంగాణ, ఏపీ మధ్య పునఃపంపిణీని పర్యవేక్షించేలా బ్రిజేష్కుమార్ట్రిబ్యునల్కు కేంద్రం ఇటీవల జారీచేసిన నూతన టీవోఆర్ (టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్) గెజ
కొద్ది రోజుల్లో సుప్రీంకోర్టులో కీలక విచారణ జరుగనున్న నేపథ్యంలో నిషేధిత ప్రాథమిక జాబితా(27)లోని నాలుగు క్రిమి సంహారక మందుల వినియోగాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకొన్నది.
అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం (ఐఏఎంసీ) హైదరాబాద్లో ఏర్పాటుచేయడం వివాదాల సత్వర పరిష్కారం దిశగా తీసుకున్న కీలకమైన ముందడుగుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ అభిప్రాయపడ్డారు.
బీహార్ ప్రభుత్వం కుల గణన సమాచారాన్ని వెల్లడించకుండా అడ్డుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే కోర్టు పరిశీలనలో ఉండగా సర్వేకు సంబంధించిన వివరాలను ఎందుకు వెల్లడించారని బీహార్ ప్రభుత్వాన్ని �
ఎన్నికల వేళ మధ్యప్రదేశ్, రాజస్థాన్లో ఉచితాలు పంపిణీ చేస్తున్నట్టు సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై నాలుగు వారాల్లో స్పందన తెలపాలని మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలతోపాటు క
ఆధార్ చట్టం వంటి చట్టాలను ద్రవ్య బిల్లు రూపంలో పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదం పొందుతుండటం సరైనదేనా? అనే అంశంపై దాఖలైన పిటిషన్లపై ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుచేయనున్నట్టు సుప్రీంకోర్టు �