CAG | కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) నియామక ప్రక్రియపై దాఖలైన పిల్పై సుప్రీంకోర్టు గురువారం కేంద్రం స్పందన కోరింది. కాగ్ను నియమించే కార్యనిర్వాహక వ్యవస్థలో పారద్శకత లోపించిందని, నిస్పక్షపాతంగా, స్వతం�
AP Government's petition | అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు( Chandra Babu) బెయిల్ పిటిషన్ (Bail Petition)పై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ను దాఖలు చేసింది.
గుజరాత్లో ముగ్గురు ముస్లింలను స్తంభాలకు కట్టేసి కర్రలతో కొట్టిన పోలీసులపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదేం అరాచకమని నిలదీసింది. వారిపై ఉన్న కోర్టు ధిక్కరణ అభియోగాలపై స్టే పొడిగిస్తున్నట్ట�
Crypto Currencies | క్రిప్టో కరెన్సీల నియంత్రణకు, క్రిప్టో కరెన్సీ పేరిట జరుగుతున్న నేరాలను దర్యాప్తు చేయడానికి వ్యవస్థ ఏర్పాటు చేసే విషయమై నిర్ణయం తీసుకోలేదని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది.
షెడ్యూల్డు కులాల్లోని మాదిగలతోపాటు అన్ని ఉపకులాల వారి ప్రయోజనాలను పరిరక్షించేందుకు తీసుకోవాల్సిన పాలనాపరమైన చర్యలను పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేసింది.
లొంగిపోవడానికి మరికొంత సమయం ఇవ్వాలని ‘బిల్కిస్ బానో’ దోషులు చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తిరస్కరించింది. గడువు పొడిగింపుపై వారు చూపిన కారణాలకు ఎలాంటి అర్హతలు లేవని ధర్మాసనం పేర్కొన్నది.
Supreme Court | భారత అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు చరిత్ర సృష్టించింది. ఒకే రోజు 11 మంది మహిళా న్యాయవాదులకు సీనియర్ అడ్వకేట్ హోదా కల్పించింది. సుప్రీంకోర్టు చరిత్రలో ఇప్పటి వరకు కేవలం 14 మంది �
జన్యుపరంగా మార్పులు చేసిన (జీఎం) పంటలు ఆహార భద్రతకు భరోసానిస్తాయని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పింది. జీఎం నూనె గింజల నుంచి తీసిన వంట నూనెలను దేశీయ వినియోగం కోసం పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున
కోర్టు ముందు లొంగిపోవడానికి తమకు మరికొన్ని రోజులు గడువు ఇవ్వాలని బిల్కిస్ బానో కేసు దోషులు సుప్రీం కోర్టును అభ్యర్థించారు. బిల్కిస్ బానో కేసులో 11 మంది ఖైదీలకు శిక్షాకాలం పూర్తి కాకుండానే గుజరాత్ ప్ర
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణను సమర్థిస్తూ తక్షణమే సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి డిమాండ్ చేశారు.
ఉత్తరప్రదేశ్లోని మథురలో శ్రీకృష్ణుడి జన్మభూమి వివాదంపై సుప్రీం కోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. మథుర ఆలయ సమీపంలోనే ఉన్న షాహీ ఈద్గా మసీదులో శాస్త్రీయ సర్వేకు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన అనుమత�