కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పనితీరుపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. కేసు దర్యాప్తు సందర్భంగా నిందితులపై ప్రతీకార చర్యలకు పాల్పడకూడదని, సంస్థ పనితీరు పారదర్శ�
పార్లమెంట్లో మాట్లాడటానికి లేదా ఓటు వేయడానికి లంచం తీసుకున్న శాసనకర్తలపై ప్రాసిక్యూషన్ నిర్వహించకుండా మినహాయింపును ఇస్తూ 1998 జేఎంఎం లంచం కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు శాసనకర్తల చర్యలు నేరపూరి�
ఎంతో ఆశావహ దృక్పథంతో, సామాజిక నిబద్ధతతో ఏర్పాటు చేసుకున్న రిజర్వేషన్లు, వాటి ఫలాలు కిందిస్థాయి వరకు చేరడంలేదు. ఎస్సీలలోని కొన్ని సంపన్న శ్రేణులు మొత్తం రిజర్వేషన్లను అనుభవిస్తున్నాయి. ఇది సామాజిక అసమా�
Sanjiv Bhatt: పదేపదే పిటీషన్లు దాఖలు చేస్తున్న మాజీ ఐపీఎస్ ఆఫీసర్ సంజీవ్ భట్కు మూడు లక్షల జరిమానా విధించింది సుప్రీంకోర్టు. జస్టిస్ విక్రమ్నాథ్, రాజేశ్ బిందాల్తో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్�
‘ఓటుకు నోటు కేసు’ బుధవారం సుప్రీంకోర్టులో విచారణకు రానున్నది. ఈ కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలంటూ ఏపీలోని మంగళగిరి ఎమ్మెల్యే పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును తెలంగాణ ఏసీబీ నుంచి సీబీఐకి బదిలీ చేయ�
తమిళనాడులోని ధనుష్కోటి వద్ద ఉన్న శ్రీరామ సేతును దర్శించుకుంటే మోక్షం సిద్ధిస్తుందని, దీనిని దర్శించుకునే అవకాశం హిందువులకు కల్పించాలని కోరుతూ హిందూ పర్సనల్ లా బోర్డ్ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన �
గ్రూప్1 నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, నిబంధనల మేరకే పరీక్ష నిర్వహించామని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) స్పష్టంచేసింది. అభ్యర్థుల సంఖ్య విషయంలో అపోహలు సరికాదని తెలిపి�
ఇటీవలి కాలంలో అణగారిన వర్గాల ఎదుగుదలను బీజేపీ ప్రభుత్వ నియమిత గవర్నర్లు అణచివేస్తున్నారు. వివిధ రాజ్యాంగబద్ధ సంస్థలలో ఆ వర్గాల ప్రాతినిధ్యం లేకుండా చేయాలని చూస్తున్నారు. బీజేపీ హయాంలో రాజ్యాంగ నైతికత,
రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై సంతకం చేయకుండా కాలయాపన చేస్తున్న గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ తీరుపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ వెల్లడించారు.
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు బుధవారం ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఎక్కడా ఊరట లభించలేదు. కేసు�