జేఎంఎం ఎంపీలకు లంచం కేసులో 1998లో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఏడుగురు న్యాయమూర్తులతో రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఈ బెంచ్కు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వం వహిస్తార�
Satyendar Jain | మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్కు సుప్రీంకోర్టు సోమవారం ఊరటనిచ్చింది. వైద్య కారణాలతో సత్యేంద్ర జైన్కు మంజూరైన మధ్యంతర బెయిల్ను కోర్టు అక్టోబర్ 8 వరకు పొడిగించింది.
ప్రధాని మోదీ భారత్ పేరును మరోసారి తెరపైకి తీసుకొచ్చారు. దేశం పేరును ఇండియాకు బదులు భారత్గా మార్చే యోచనలో కేంద్రం ఉన్నదంటూ గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న చర్చకు బలం చేకూర్చే విధంగా ప్రధాని మోదీ ఈ అంశా
మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు వివాదానికి సంబంధించి మసీదు పరిసరాల్లో శాస్త్రీయ సర్వే చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది.
Udhayanidhi Stalin | డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) కు సుప్రీంకోర్టు (Supreme Court) షాకిచ్చింది. సనాతన ధర్మం (Sanatana Dharma) వివాదంపై దాఖలైన పిటిషన్ను విచారణకు స్వీకరించింది. ఈ మేరకు ఉదయనిధికి నోటీసులు జారీ చేస
Supreme Court | కర్నాటక సర్కారు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆదేశాలపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. తమిళనాడుకు 5వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కావే�
పార్లమెంట్ లేదా అసెంబ్లీల్లో మాట్లాడేందుకు, ఓటు వేసేందుకు లంచం తీసుకున్నవారికి విచారణ నుంచి మినహాయింపు ఇస్తూ గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఏడుగురు జడ్జీలతో ధర్మా
మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సహా శివసేన (షిండే వర్గం) ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై ఇంకెంత కాలం సాగదీస్తారని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం