ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో ఓ పక్క రామాలయ నిర్మాణం పూర్తి చేసుకుని జనవరిలో ప్రాణ ప్రతిష్ఠకు సిద్ధమవుతుండగా, మరో పక్క అయోధ్యలో వచ్చే ఏడాది మసీదు నిర్మాణానికి శంకుస్థాపన జరుగనున్నట్టు సంబంధిత వర్గాలు వె
Delhi Govt vs Lt Governor | దేశ రాజధాని ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య మరో వివాదం తలెత్తింది. (Delhi Govt vs Lt Governor ) ఈ నేపథ్యంలో ‘ప్రతి వివాదం’పై తమను ఆశ్రయించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
China comments | జమ్మూకశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ‘ఆర్టికల్ 370’ రద్దు రాజ్యాంగబద్ధమేనని ఇటీవల దేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై చైనా తన స్పందన తెలియజేసింది. లఢఖ్ను కేంద్రపా�
Mahua Moitra: పార్లమెంట్లో ప్రశ్నలు వేసేందుకు ఓ వ్యాపారవేత్త నుంచి డబ్బులు స్వీకరించినట్లు మహువాపై ఆరోపణలు ఉన్నాయి. ప్రివిలేజ్ కమిటీ ఇచ్చిన నివేదిక సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు
రుణాలపై పరిమితి విధించడం వంటి చర్యల ద్వారా రాష్ర్టానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొంటున్నదని ఆరోపిస్తూ కేరళ సర్కార్ సుప్రీంకోర్టులో తాజాగా పిటిషన్ వేసింది.
Article 370 | ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించడంపై జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా స్పందించారు. ఆయన మంగళవారం ఒక మీడియా స�
మిగతా రాష్ర్టాలతో పోలిస్తే జమ్మూకశ్మీర్ను ఇన్నేండ్లు ప్రత్యేకంగా నిలిపిన ఆర్టికల్ 370 కాలగర్భంలో కలిసిపోయింది. భారత ప్రభుత్వం, జమ్మూకశ్మీర్కు మధ్య ఉండే చిన్నపాటి సన్నని తెర కూడా తొలగిపోయింది. ఆర్టిక�
దేశంలో నివసిస్తున్న అక్రమ వలసదారుల వివరాలను సేకరించడం సాధ్యం కాదని కేంద్రం వెల్లడించింది. అనేక అక్రమ మార్గాలు, రహస్య ప్రదేశాల ద్వారా నిత్యం వలసదారులు దేశంలోని వివిధ ప్రాంతాల్లోకి చొరబడుతూ ఉంటారని, వార�
Supreme Court | దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వలసదారుల డేటాను సేకరించడం సాధ్యం కాదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6ఏ రాజ్యాంగ చెల్లుబాటుపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరుపుతు�
ఎమ్మార్పీఎస్ మూడుదశాబ్దాలుగా తెలుగు రాష్ర్టాలే కాక దేశవ్యాప్తంగా ఉన్న ఎస్సీలను కూడగట్టుకుని ఎస్సీ వర్గీకరణే లక్ష్యంగా ఉద్యమాలు కొనసాగిస్తున్నది. దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల మద్దతును కూడగడుతూ పార�
జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమేనని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. భారత్లో విలీనం తర్వాత జమ్ముకశ్మీర్కు ప్రత్యేక సార్వభౌమాధికారం లేదని స్పష
జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. భూ కుంభకోణం కేసులో మంగళవారం విచారణకు రావాలని సమన్లలో ఆదేశించింది.