పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ పూర్తిగా తప్పుల తడకగా ఉన్నదని తెలంగాణ అభ్యంతరం వ్యక్తంచేసింది.
మనీలాండరింగ్ కేసులో ఈడీ పంపిన సమన్లపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెట్టేందుకు కేంద్రం ఈడీని ఉపయోగించుకుంటున్నదని ఆరోపించారు.
కొవిడ్-19 సమయంలో తల్లిదండ్రుల్ని కోల్పోయినవారికే కాకుండా, అనాథ పిల్లలందరికీ పీఎం కేర్ ఫండ్ సహా ప్రభుత్వ పథకాలన్నీ వర్తించేలా చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది.
ప్రాథమిక రాజ్యాంగ నిర్మాణంపై కోర్టు బయట కాదు.. కోర్టు తీర్పుల ద్వారానే వివరిస్తామని సీజేఐ డీవై చంద్రచూడ్ తెలిపారు. ఈ అంశంపై వివాదం చేయాలనుకోవటం లేదన్నారు.
Manipur Violence | జాతుల మధ్య వైరంతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ ఇంకా రగులుతూనే ఉన్నది. హింసాత్మక ఘటనలు చెలరేగి నాలుగు నెలలకు పైగా గడిచినా, నేటికీ రాష్ట్రంలో పరిస్థితులు సద్దుమణగడం లేదు.
హైదరాబాద్ క్రికెట్ సంఘం(హెచ్సీఏ) ఎన్నికలకు మార్గం సుగమమైంది. ఇందుకు సంబంధించి సుప్రీం కోర్టు శుక్రవారం పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. హెచ్సీఏలో బహుళ యాజమాన్యంలో ఉన్న 57 క్లబ్లపై మూడేండ్ల నిషేధం విధి�
సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకం పారదర్శకంగా లేదని పేర్కొనడం సరికాదని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు. రానున్న రోజుల్లో జడ్జిల నియామకం మరింత పారదర్శకంగా ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలిపారు.
ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 26వ తేదీ వరకు కవితకు సమన్లు జారీ చేయరాదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని కోర�
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం తన రాజకీయ కక్షసాధింపును కొనసాగిస్తున్నది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి నోటీసులు ఇచ్చింది. శుక్రవారం విచారణకు హాజరుకావాలని పేర్క�
అదానీ-హిండెన్బర్గ్ వివాదంలో కీలక మలుపు చోటుచేసుకొన్నది. అదానీ కంపెనీల్లో జరిగిన అక్రమాలకు సంబంధించి తాను సాక్షినని సుప్రీంకోర్టులో మంగళవారం ఒకరు పిటిషన్ దాఖలు చేశారు.
జీ-20 సదస్సులో భాగంగా భారత్-అమెరికా మధ్య కుదిరిన పౌల్ట్రీ ఒప్పందంపై దేశీయ రైతులు, పౌల్ట్రీ రంగంలోని చిరు వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా డీల్ ఉన్నదంటూ మండిపడ్డా�