Supreme Court | ఢిల్లీలో కొత్త ప్రధాన కార్యదర్శి నియామకంపై ఢిల్లీ ప్రభుత్వం, కేంద్రం మధ్య పంచాయితీ నడుస్తున్నది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలవగా.. విచారణ జరుపుతున్నది. అయితే, చీఫ్ సెక్రెటరీ నియామకానికి
సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి, తమిళనాడు మాజీ గవర్నర్ జస్టిస్ ఫాతిమా బీవీ (96) కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో ఆమె బాధపడుతున్నారు. గురువారం కేరళలోని కొల్లాంలో ఓ ప్రైవేట్�
Supreme Court | రెండో జాతీయ న్యాయపరమైన వేతన సంఘం (SAJPC) సిఫార్సుల మేరకు దిగువ కోర్టుల జడ్జిలకు రావాల్సిన బకాయిల చెల్లింపులో జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బకాయిలను చెల్లించేందుకు రాష్ట్రాలు, కేంద్ర �
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నూతన మార్గదర్శకాల మేరకు కృష్ణా జలాల పంపిణీకి సంబంధించిన విచారణ కొనసాగాల్సిందేనని బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ ప్రభుత్వం బలంగా వాదనలు వినిపించింది.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని ఏపీ సీఐడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. మధ్యంతర బెయిల్పై ఉన్న చంద్రబాబుకు ఏపీ హైకోర్టు సోమవారం సాధారణ బ�
ఆధునిక వైద్య విధానాన్ని,అల్లోపతి ఔషధాలను టార్గెట్ చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనలను ప్రచురించడం పట్ల పతంజలి (Patanjali) ఆయుర్వేద్పై సర్వోన్నత న్యాయస్ధానం విరుచుకుపడింది.
Supreme Court | రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను ఆమోదించకుండా తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి మూడేండ్లు ఏం చేశారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఎందుకు పెండింగ్లో పెట్టారని నిలదీ�
పలు హైకోర్టుల న్యాయమూర్తులకు బదిలీలకు సంబంధించి కొలీజియం చేసిన సిఫార్సుల్లో కేంద్ర ప్రభుత్వం కొన్ని పేర్లకు ఆమోదం తెలుపకపోవడం తాజాగా చర్చనీయాంశంగా మారింది.
హైవేలపై నడిచే పాదచారుల భద్రతకు భరోసా ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. హైవేలు ఉన్నది జనం యథేచ్ఛగా తిరగడానికి కాదని తెలిపింది. పిటిషనర్ మొదట గుజరాత్ హైకోర్టును ఆశ