సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద తనకు జారీ చేసిన నోటీసులను రద్దుచేయాలని లేదా ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుం ట్ల కవిత సీబీఐకి లేఖ రాశారు. ముందే నిర్ణయించిన కార్యక్రమాల రీత్యా ఈ నెల 26న విచారణకు హాజరు కావడం �
2008-డీఎస్సీ అభ్యర్థులకు త్వరలో ఉ ద్యోగాలు ఇచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఈ అంశంపై పాఠశాల విద్యాశాఖ ఇ చ్చిన నివేదికపై ప్రభుత్వం పచ్చజెండా ఊపితే.. 1,200 మందికి ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్న�
Supreme Court | రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేసే సంక్షేమ పథకాల (Welfare Schemes) కు సంబంధించి సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుపై ఓ పథకాన్ని రూపొందించేలా రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుత�
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 26న తమ ముందు హాజరు కావాలని గురువారం ఆదేశించింది.
దేశ ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడేందుకు నిరంతరం పోరాటం చేసిన యోధుడు ఫాలీ సామ్ నారీమన్. స్వేచ్ఛాయుత ప్రపంచం కోసం ప్రతీ క్షణం పరితపించారాయన. దశాబ్దాల తన వృత్తి జీవితంలో రాజ్యాంగవాదిగా, లౌకికవాదిగా, ప్రా
CJI : తాను యోగా చేయడంతో పాటు గత ఐదు నెలలుగా శాకాహారం తీసుకుంటున్నానని, యోగా చేసేందుకు ఈ రోజు తెల్లవారుజామున 3.30 గంటలకే లేచానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ చెప్పారు.
Supreme Court | సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆయుష్ హోలిస్టిక్ వెల్నెస్ సెంటర్ను సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ క్షణం తనకు ఎంతో సంతృప్తినిచ్చి�
వివాహాన్ని సాకుగా చూపి మహిళా ఉద్యోగిని సర్వీస్ నుంచి తొలగించటం వివక్షాపూరితమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. లింగ వివక్ష చూపే ఏ చట్టమైనా రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. బాధితురాలికి 60 లక్షల నష్ట�
ఎన్నికైన ప్రజాప్రతినిధులు పార్టీలు మారడం, ప్రభుత్వాలు తారుమారు కావడం అనాదిగా జరుగుతున్నదే. కానీ, రిటర్నింగ్ అధికారే ఓటును ఖరాబు చేయడం అనేది ప్రజాస్వామ్యంలో అనూహ్య పరిణామం. దీనివల్ల నిష్పాక్షికత నిర్వ
చండీగఢ్ మేయర్ ఎన్నికల ఫలితాలపై సుప్రీంకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. మేయర్గా రిటర్నింగ్ అధికారి ప్రకటించిన బీజేపీ అభ్యర్థి మనోజ్ సోన్కర్ ఎన్నిక చెల్లుబాటు కాదని పేర్కొన్న న్యాయస్థ
జలవిద్యుత్తు ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకోవాలని ఏపీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను ఏప్రిల్ 30కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అప్పుడే తుది వాదనలను వింటామని ఇరు రాష్ర్టాలకు సూచించింది.
Supreme Court | చండీగఢ్ మేయర్ ఎన్నిక విషయంలో గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న వివాదానికి సుప్రీంకోర్టు మంగళవారం తెరదించింది. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కుల్దీప్ కుమారే చట్టబద్ధమైన విజ�