రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు లేదని 1973లో సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన చరిత్రాత్మక తీర్పు ప్రస్తుతం తెలుగుసహా 10 భారతీయ భాషల్లో అందుబాటులో ఉన్నది.
జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఈ నెల 11న సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించనున్నది.
పెండ్లి కాని మహిళ సరగసీ ద్వారా బిడ్డను పొందడాన్ని నిషేధిస్తున్న నిబంధనపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు మంగళవారం అంగీకరించింది. ప్రస్తుత సరగసీ చట్టంలోని నిబంధనలు రాజ్యాంగంలోని అధికరణలు 14, 21లను ఉల్లంఘ
సాధారణంగా లైంగిక దాడి కేసుల్లో మహిళలే బాధితులుగా ఉంటారు. అయితే ఒక మహిళపై రేప్ కేసు నమోదు చేయవచ్చా? ఈ అంశాన్ని పరిశీలించడానికి అంగీకరించిన సుప్రీం కోర్టు దీనిపై విచారణ జరుపుతామని తెలిపింది
గవర్నర్ అనేది రాష్ట్ర పరిధిలో అత్యున్నత రాజ్యాంగ పదవి. రాష్ట్ర పరిపాలన అంతా గవర్నర్ పేరు మీదనే సాగుతుంది. ఎంతో హుందాతనంతో, పరిణతితో ఆ పదవిని నిర్వహించాల్సిన అవసరముంటుందని ప్రత్యేకించి చెప్పుకోవాల్సి
Supreme Court | ఏపీలో ఫైబర్నెట్(Fibernet) కేసుకు సంబంధించి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు(Chandra Babu) ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది.
అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు అటు ఆమోదం తెలుపుకుండా, ఇటు పునఃపరిశీలన కోసం అసెంబ్లీకి పంపకుండా ఏండ్లుగా పెండింగ్లో పెట్టిన కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్పై సుప్రీంకోర్టు బుధవారం ఆగ్రహం వ్యక్తం చే�
Supreme Court | కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ను సర్వోన్నత న్యాయస్థానం బుధవారం మందలించింది. ప్రభుత్వ బిల్లులను ఆమోదించడంలో విపరీతమైన జాప్యం జరుగుతుందంటూ కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్ట
సుప్రీంకోర్టు స్పందన నేపథ్యంలో కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ ఒక బిల్లును ఆమోదించారు. మిగతా ఏడు బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వులో ఉంచారు. ఇటీవల పంజాబ్ వర్సెస్ గవర్నర్ కేసులో సుప్రీంకోర్టు స్పంద�
Supreme Court | ఏపీ స్కిల్ స్కాం కేసులో సుప్రీం కోర్టు మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ప్రభుత్వం తరుఫున ఈ కేసు తదుపరి విచారణ పూర్తయ్యే వరకు ఎవరూ కూడా మాట్లాడవద్దని స్పష్�
రాజ్యాంగ ఏకైక నిర్మాతగా పార్లమెంట్ ఆధిపత్యం ప్రశ్నించలేనిదని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అన్నారు. పార్లమెంట్ అధికారాలపై న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు జోక్యం చేసుకోలేవని పేర్కొన్నారు.
న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించేవారికి డబ్బు, భాష అడ్డంకి కారాదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఆల్ ఇండియా జ్యుడీషియల్ సర్వీసెస్ను తీసుకురావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను నెలలకొద్ది తమ వద్దే ఉంచుకోవద్దని, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని గవర్నర్లను ఉద్దేశించి ఇటీవల సుప్రీంకోర్టు పేర్కొనడాన్ని స్వాగతిస్తున్నామని బెంగాల్కు చెందిన అధికార తృణ
చట్టాల రూపకల్పన ప్రక్రియను గవర్నర్లు అడ్డుకోలేరని పంజాబ్ కేసులో ఇచ్చిన తీర్పు.. కేరళకు కూడా వర్తిస్తుందని సుప్రీంకోర్టు నర్మగర్భంగా వ్యాఖ్యానించింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ ఆరిఫ్ మహ�