ప్రతి 2 నెలలకు ఒకసారి దత్తత డ్రైవ్ చేపట్టాలని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. చట్టబద్ధంగా దత్తతకు అందుబాటులో ఉన్న పిల్లల సంఖ్య, దత్తత కోసం రిజిస్టర్ చేస�
Supreme Court | కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్కు నోటీసులు జారీ చేసింది. పినరయి విజయన్ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుల
Supreme Court: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. రాష్ట్ర అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులను ఎందుకు క్లియర్ చేయలేదని అడిగింది. మూడేళ్లుగా గవర్నర్ ఏం చేస్తున్నారని ప్రశ్ని
Supreme Court | అసెంబ్లీ ఆమోదం తెలిపిన బిల్లులకు గవర్నర్లు ఉద్దేశపూర్వకంగా తొక్కిపెడుతున్నారంటూ తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. రెండు రాష్ట్రాలు ప్రభుత్వాలు వేర్వేరు పిటిషన్లను సుప్ర�
అదానీ-హిండెన్బర్గ్ కేసులో దర్యాప్తును పూర్తి చేయడంలో జరుగుతున్న ఆలస్యంపై సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(సెబీ)కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
సుప్రీంకోర్టు మందలించిన వారం రోజులకు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి స్పందించారు. ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన పది పెండింగ్ బిల్లులను ఆయన గురువారం తిప్పి పంపారు. గవర్నర్లు బిల్లులను తొక్కి పెట్ట�
PM Modi |దేశంలోని అన్ని రాజ్యాంగ, స్వయంప్రతిపత్తి సంస్థలను కేంద్రంలోని మోదీ సర్కారు భ్రష్టుపట్టిస్తున్నది. న్యాయవ్యవస్థ నుంచి దర్యాప్తు సంస్థల వరకు, గవర్నర్ల వ్యవస్థ నుంచి కాగ్ వరకు అన్ని వ్యవస్థల స్వతంత్�
వ్యభిచారాన్ని నేరంగా పరిగణించాలని భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) బిల్లును పరిశీలించిన పార్లమెంటరీ స్థాయీ సంఘం మంగళవారం కేంద్రానికి సిఫారసు చేసింది. వివాహ వ్యవస్థ చాలా పవిత్రమైనదని, దానిని తప్పనిసరిగా
ఎన్నికల బాండ్ల పథకం ప్రవేశపెట్టిన నాటి నుంచి 2023 సెప్టెంబర్ 30 వరకు ఎన్నికల బాండ్ల ద్వారా సేకరించిన విరాళాల వివరాల్ని ఈ నెల 15లోపు తమకు సమర్పించాలని ఆయా రాజకీయ పార్టీలను ఈసీ కోరింది.
Air pollution | సుప్రీంకోర్టు నిషేధాజ్ఞలను ఢిల్లీ వాసులు భేఖాతర్ చేశారు. దీపావళి రోజు రాత్రి యథేచ్ఛగా పోటీపడి పటాకులు కాల్చారు. దాంతో ఇవాళ ఉదయం ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, చుట్టు పక్కల ప్రాంతాల్లో ఎయిర్ పొల్యూషన�
Supreme Court | ‘మీరు నిప్పుతో చెలగాటమాడుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు రాజ్యాంగ విరుద్ధమని ఎలా చెప్పగలరు? పంజాబ్లో జరుగుతున్న దానిని బట్టి మేము ఏ మాత్రం సంతృప్తిగా లేము. మనం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో కొనసాగు�
వాయు కాలుష్యానికి దివాళీ పటాసులు (Diwali crackers) ప్రధాన కారణం కాదని దేశంలో 90 శాతం బాణాసంచాను తయారుచేసే తమిళనాడు శివకాశీకి చెందిన బాణాసంచా తయారీదారులు స్పష్టం చేశారు.
Supreme Court | భారతదేశంలో హిందుత్వ పరిరక్షణకు మార్గదర్శకాలను కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ విషయంలో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోర్టును కోరారు. అయితే, పిటిషన్�
Air Pollution | ఢిల్లీ ఎన్సీఆర్తో సహా పలు రాష్ట్రాల్లో వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు తక్షణమే పలు నిర్ణయాలు �
ప్రతిపక్ష నేతలపైకి కేంద్ర దర్యాప్తు సంస్థను(సీబీఐని) ఉసిగొల్పుతున్నదని ఆరోపణలు ఎదుర్కొంటున్న మోదీ సర్కారు.. సుప్రీంకోర్టు ముందు కీలక వాదనలు చేసింది. సీబీఐ స్వతంత్ర సంస్థ అని, దానిపై కేంద్రానికి ఎలాంటి న