ఈవీఎం చిట్టా(లాగ్స్)లను కనీసం 2-3 ఏండ్ల పాటు భద్రపరచాలని, ప్రతి దశ ఓటింగ్ తర్వాత కౌంటింగ్ లోపు ఆయా దశల పోలింగ్ రికార్డులను వెల్లడించాలని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ కోరారు.
ఫామ్ 17సీ ఆధారంగా ఏయే పోలింగ్ కేంద్రంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనే వివరాలు బయటకు వెల్లడించడం ద్వారా ఓటర్లలో గందరగోళం నెలకొనే అవకాశం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఫామ్ 17స�
ఆర్టికల్ 370కి సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జమ్ము కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ 2019లో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ 2023 డి�
Hemant Soren: జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ బెయిల్ పిటీషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో వాదనలను మే 22వ తేదీకి వాయిదా వేశారు. సోరెన్ ప్రభుత్వ హయాంలో భూమి మార్పిడి కోసం భారీగా అక్రమ
ప్రస్తుతం అమలులో ఉన్న నేర చట్టాలను ప్రక్షాళన చేస్తూ, కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త క్రిమినల్ చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది.
New Criminal Laws | బ్రిటీష్ కాలం నాటి చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన మూడు క్రిమినల్ చట్టాలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారించనున్న�
అర్హులైన వారికి అధిక పింఛన్ చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించి 17 నెలలు గడుస్తున్నప్పటికీ.. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్లో చలనం లేదు. దీంతో ఉద్యోగులు, పెన్షనర్ల పట్ల కేంద్రం అనుసరిస్తున్న నిర్లక్
Supreme Court | సుప్రీంకోర్టు అరుదైన ఆదేశాలు జారీ చేసింది. మణిపూర్ వెలుపల యుపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కు హాజరయ్యే వారికి రోజుకు మూడు వేలు ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర�
ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదని ఈ నెల 3న హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు శుక్రవారం స్టే విధించింది. నిర్మల్ జిల్లా సారంగపూర్ జడ్పీటీసీ సభ్యుడు పత్తిరెడ్డి రాజే�
కొత్త నేర న్యాయ చట్టాల్లో మ్యారిటల్ రేప్కు (భార్యకు ఇష్టం లేని శృంగారం) మినహాయింపు ఇవ్వడంపై దాఖలైన పిటిషన్లపై తమ వైఖరేంటో తెలపాలని సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్రాన్ని కోరింది.
ఎన్నికలు జరిగిన 48 గంటల్లోగా తుది పోలింగ్ శాతాన్ని వెల్లడించాలని దాఖలైన పిటిషన్పై వారం రోజుల్లోగా తమ సమాధానం ఇవ్వాలని సుప్రీం కోర్టు శుక్రవారం ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఏడీఆర్ సంస్థ ఈ పిటిషన్ దా