రైతుల ఆందోళనలపై సుప్రీంకోర్టు బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది. డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్న రైతులకు, ప్రభుత్వాలకు మధ్య విశ్వాసం లోపించినట్టు కనిపిస్తున్నదని అభిప్రాయపడింది. రైతుల సమస్యల పరిష్కా�
బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే వివాదంపై సుప్రీంకోర్టు నుంచి స్పష్టత కోరవచ్చు కదా? అని వాదప్రతివాదులకు హై కోర్టు సూచించింది. స్పీకర్కు కోర్టులు ఆదేశాలు జార
జన్యుమార్పిడి చేసిన ఆవాలను సాగుకు వినియోగించాలా? వద్దా? అన్న అంశంపై సుప్రీం కోర్టు బెంచ్ భిన్న తీర్పులు వెలువరించింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సంజయ్ కరోల్తో కూడిన డివిజన్ బెంచ్.. జన్యుమార్ప�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ లీకేజీ కేసులో సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. నీట్ యూజీ పరీక్షను మరోసారి నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ప్రశ్నాపత�
Supreme Court | నీట్-యూజీ పరీక్షను మళ్లి నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పరీక్ష నిర్వహణలో వ్యవస్థాపరమైన లోపాలు ఉన్న మాట వాస్తవమేనని పేర్కొన్నది.
Supreme Court | అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే కోర్టులు బెయిల్ ఉత్తర్వులపై స్టే విధించాలని సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను తోసిపుచ్చుతూ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్�
రాష్ట్ర ముఖ్యమంత్రే నిందితుడిగా ఉన్నందున, ఆయన కనుసన్నల్లోనే పోలీసు వ్యవస్థ పనిచేస్తున్నందున ఓటుకు నోటు కేసు విచారణను హైదరాబాద్ నుంచి భోపాల్ కోర్టుకు బదిలీచేయాలని బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిష�
లఖింపూర్ ఖీరీ హింసాత్మక ఘటన కేసులో కేంద్ర మాజీ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు సుప్రీంకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. ఆయన ఢిల్లీ లేదా లక్నోలో మాత్రమే ఉండాలని షరతు విధించింది.
నీట్ యూజీ-2024లో అడిగిన ఓ ప్రశ్నకు సరైన సమాధానాన్ని తేల్చాలని సుప్రీంకోర్టు సోమవారం ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్ను కోరింది. ఇందు కోసం ముగ్గురు నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలని, సరైన సమాధానంపై మంగళవారం మధ్�
Kanwar Yatra : కన్వర్ యాత్ర మార్గంలో దుకాణదారులు తమ యజమానుల పేర్లను ప్రదర్శించే నేమ్బోర్డులను ఏర్పాటు చేయాలని యూపీ ప్రభుత్వం జారీ చేసిన వివాదాస్పద ఉత్తర్వులపై సుప్రీంకోర్టు సోమవారం మధ్యంతర ఆదేశాలు జారీ చేసిం
Lakhimpur Kheri violence: మాజీ కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. లఖింపుర్ ఖేరి కేసులో ఆయనకు బెయిల్ మంజూరీ చేశారు. రైతులపై వాహనం దూసుకెళ్లిన ఘటనలో కేసు నమోదైన విష�