ఆస్తి అనేది ప్రాథమిక హకు కాకపోయినప్పటికీ అది మానవ హకేనని హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆరోగ్య హకు, జీవనోపాధి హకు మాదిరిగా ఆస్తిహకు కూడా మానవ హకేనని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో పేరొన్నదని జస్టిస్�
ఎల్జీబీటీక్యూఐ (స్వలింగ సంపర్కం చేసే స్త్రీ, పురుషులు, బైసెక్సువల్స్, ట్రాన్స్జెండర్లు) వ్యక్తులు రక్తదానం చేయవచ్చా లేదా అనే విషయంపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరపనుంది. రక్తదాతల నిబంధనలు-2017ను సవాల
అయోధ్యలో మసీదు నిర్మాణానికి కేటాయించిన 5 ఎకరాల భూమి తనదని రాణి పంజాబీ అనే మహిళ వాదిస్తున్నారు. సుప్రీంకోర్టును ఆశ్రయించి తన భూమిని తాను స్వాధీనం చేసుకుంటానని ప్రకటించారు.
Supreme Court | కేరళ (Kerala), పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్రాల గవర్నర్ కార్యాలయాలకు సుప్రీంకోర్టు (Supreme Court) శుక్రవారం నోటీసులు జారీ చేసింది.
Kanwar Yatra | కన్వర్ యాత్ర (Kanwar Yatra) మార్గంలో తినుబండారాలు విక్రయించేవారు తమ యజమానుల పేర్లను తప్పనిసరిగా ఆహారశాలలపై ప్రదర్శించాలన్న ఉత్తర్వులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం (Uttar Pradesh government) సమర్థించుకుంది.
ఖనిజాలపై పన్ను విధించే చట్టబద్ధమైన అధికారం రాష్ట్రాల చట్టసభలకు ఉంటుందని, పార్లమెంటుకు ఈ అధికారం ఉండదని సుప్రీంకోర్టు చారిత్రక తీర్పును ఇచ్చింది. రాష్ర్టాలకు దక్కే రాయల్టీ అనేది పన్ను కాదని కోర్టు స్పష
NEET UG | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ తుది ఫలితాలు (NEET UG results) విడుదలయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) గురువారం సవరించిన ఫలితాలను విడుదల చేసింది.
Supreme Court: మైనింగ్పై పన్ను వసూల్ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఉంటుందని ఇవాళ సుప్రీంకోర్టు తెలిపింది. 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసులో కీలక తీర్పును వెలువరించింది. మైనింగ్ ఆపరేట
పద్దెనిమిదో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బలం 303 నుంచి 240 సీట్లకు తగ్గిపోవడంతో ఇకపై పాలకపక్షం ‘హిందుత్వ దూకుడు’ మందగిస్తుందని రాజకీయ పండితులు విశ్లేషించారు.