Arvind Kejriwal | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సుప్రీంకోర్టు (Supreme Court)లోనూ ఊరట లభించలేదు.
మద్యం పాలసీ కేసులో ఇప్పటికే జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను మరిన్ని కష్టాలు చుట్టుముట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘సిక్క్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే)’ ను�
Covishield Side Effects | కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో దాఖలైన పిటిషన్పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. కోవిషీల్డ్ టీకా వల్ల కలిగే సైడ�
ఇప్పుడంటే స్కూల్లో టీచర్ల వద్ద బెత్తాలు కనిపించడం లేదు. విద్యార్థులను బెత్తం తో దండించడం ఇప్పుడు నేరం. కానీ దశాబ్దాల క్రితం ఇది చాలా సర్వసాధారణ విషయం.
సంచలనం సృష్టించిన న్యాయవాది గట్టు వామన్రావు దంపతుల హత్యపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని ఆయన కుమారుడు కిషన్రావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సుందరేశ్, ఎస్వీఎన్ భట్టి ధర�
Arvind Kejriwal | ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ను పరిగణనలోకి తీసుకుంటామని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొంది. ఈ నెల 7న ఈ అంశంపై విచారణ జరుపుతామని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్�
సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు (Vote for Note Case) విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను జూలై చివరి వారంలో నిర్వహిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఓటుకి నోటు కేసు విచారణను మధ్యప్రదేశ్కు బదిలీ చేయాలన్న ప
సీబీఐని భారత ప్రభుత్వం నియంత్రించదని సుప్రీం కోర్టుకు కేంద్రం స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన కేసు విచారణలో భాగంగా గురువారం ఈ వివరణ ఇచ్చింది.