తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన కేసులో బహిరంగ క్షమాపణలు చెబుతూ దేశవ్యాప్తంగా 67 పత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని పతంజలి సంస్థ మంగళవారం సుప్రీం కోర్టుకు తెలిపింది.
Supreme Court: క్షమాపణలు చెబుతూ 67 పత్రికల్లో ప్రకటనలు ఇచ్చినట్లు పతంజలి సంస్థ ఇవాళ కోర్టుకు తెలిపింది. అయితే ఆ క్షమాపణల యాడ్స్ ఏ సైజులో ఉన్నాయని జస్టిస్ కోహ్లీ ప్రశ్నించారు. పతంజలి ఉత్పత్తు�
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పంపిన బిల్లులకు ఆమోదం తెలపకుండా పెండింగ్లో ఉంచడంపై సమధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు సోమవారం ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ను కోరింది.
పార్లమెంటు, శాసనసభల సభ్యులపై నమోదైన క్రిమినల్ కేసుల్లో దాదాపు 2,000 కేసులను 2023లో ప్రత్యేక కోర్టులు పరిష్కరించాయి. సీనియర్ అడ్వకేట్ విజయ్ హన్సారియా ఓ అఫిడవిట్లో ఈ వివరాలను సుప్రీంకోర్టుకు తెలిపారు.
లైంగికదాడికి గురై గర్భం దాల్చిన 14 ఏండ్ల బాలికకు సర్వోన్నత న్యాయస్థానం ఉపశమనం కల్పించింది. ఆమె 30 వారాల గర్భాన్ని వైద్యపరంగా తొలగించుకునేందుకు అనుమతి ఇచ్చింది.
Supreme Court | గర్భవిచ్ఛిత్తిపై సుప్రీంకోర్టు అసాధారణ తీర్పు ఇచ్చింది. అత్యాచారానికి గురై గర్భం దాల్చిన ఓ 14 ఏండ్ల బాలికకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని వైద్యపరంగా విచ్ఛిత్�
Supreme Court | తన గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతించాలని కోరుతూ మైనర్ బాలిక దాఖలు చేసిన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరుపనున్నది. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు జాబితా చేసింది.
లోక్సభ ఎన్నికల్లో ఓటేయడం మిస్ కావొద్దని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూరి(సీజేఐ) డీవై చంద్రచూడ్ దేశ పౌరులకు విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యంలో అది ప్రథమ ప్రాధాన్యం కలిగిన బాధ్యతని తెలిపార�
CJI Justice Chandrachud | క్రిమినల్ జస్టిస్ వ్యవస్థలో గణనీయమైన మార్పులకు భారతదేశం సిద్ధంగా ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. ‘క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్లో భ
భూపాలపల్లి జిల్లా కొంపల్లి గ్రామ శివారులోని 106.34 ఎకరాల భూమి విషయంలో అటవీ శాఖకు 39 ఏండ్ల తర్వాత ఊరట లభించింది. ఆ భూమి అటవీ శాఖదేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
ఓటరు తాను వేసిన గుర్తుకే ఓటు పడిందో లేదో సరి చూసుకునేందుకు వీవీ ప్యాట్ స్లిప్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్ప�
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విచారణను సుప్రీం కోర్టు జూలై 24కు వాయిదా వేసింది. సుప్రీం కోర్టులో గురువారం కేసు విచారణకు రాగా, తెలంగాణ ప్రభుత్వం వాయిదా వేయాలని కోరింది.
భూపాలపల్లి పట్టణంలోని కొంపల్లి గ్రామ శివారు సర్వే నంబర్ 171లో గల 106.34 ఎకరాల భూమి అటవీ శాఖదేనని గురువారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిందని డీఎఫ్వో వసంత ఒక ప్రకటనలో తెలిపారు.