Delhi L-G : ఢిల్లీ పురపాలక సంఘంలో 10 మందిని నియమించే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్కు ఉన్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. 15 నెలలుగా ఉన్న రిజర్వ్ చేసిన తీర్పును ఇవాళ వెలువరించింది. నామినేట్ పోస్టుల భర్త�
KTR | పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు ఢిల్లీలోని పలువురు ప్రముఖ న్యాయ కోవిదులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్�
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను వర్గీకరించే అధికారం రాష్ర్టాలకు ఉన్నదంటూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణలో ఎలా అమలు చేస్తారనేది ఆసక్తికరంగా మారిం ది.
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీం కోర్టు న్యాయమైన ముగింపునిచ్చిందని, ఈ తీర్పు న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని పెంచిందని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి కల్వల శరత్ మాదిగ పేర్కొన్నారు. ఆదివారం సోమగూడెంల
ఎస్సీ వర్గీకరణ ద్వారా రిజర్వేషన్ ఫలాలు దక్కాలంటే ఇప్పుడు రాష్ర్టాల్లో పోరాటాలు చేయాలని మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. శనివారం మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఎమ్మార్పీఎస్ బృందం మాజీ సీజేఐ జస్టిస
ఎస్సీ వర్గీకరణపై తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎవరికీ వ్యతిరేకం కాదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అందరూ సమానులేనని చెప్పారు.
CJI DY Chandrachud | సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టు కేసులతో ప్రజలు విసిగిపోయారని.. దాంతో సత్వర పరిష్కారాలు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు 75వ వార�
తెలంగాణ శాసన మండలి సమావేశాలు ఆరో రోజు ప్రశాంతంగా జరిగాయి. శుక్రవారం ఉదయం 10 గంటలకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అధ్యక్షతన సమావేశాలు ప్రారంభమైన వెంటనే ప్రత్యేక మోషన్స్పై ఉపాధ్యాయ సభ్యులు రఘోత్�
నీట్-యూజీ 2024కి సంబంధించి అక్రమాల ప్రభావం మొత్తం పరీక్షపై పడలేదని, అందుకే పరీక్షను రద్దు చేయలేదని సుప్రీంకోర్టు పేర్కొన్నది. హజారీబాగ్, పట్నాను దాటి పరీక్ష పవిత్రత దెబ్బతినలేదని వ్యాఖ్యానించింది. నీట్�
కులమతాల పేరు మీద రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధం. కానీ, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల కోసం ప్రత్యేక రిజర్వేషన్లను కల్పించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాదు. ఈ ప్రా�
ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల వ్యాప్తంగా శుక్రవారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. దండేపల్లి మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆధ�
ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తీర్పు ఇవ్వడంపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దళితులు సంబురాలు చేసుకున్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ట మాదిగ చిత్ర పటానికి పాలాభ�
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని, అదే తరహాలో బీసీ కులగణనకు సుప్రీంకోర్టు కేంద్రానికి ఆదేశాలివ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ కోరారు.
ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునివ్వడం చాలా సంతోషంగా ఉన్నదని, ఎన్నో ఏండ్ల నుంచి తాము చేస్తున్న పోరాటానికి ఫలితం దక్కిందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ చెప్పా
ఎస్సీ వర్గీకరణ విషయం లో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గుర్తుచేశారు.