లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత షేర్ మార్కెట్ కుప్పకూలిందని, పెట్టుబడిదారులు నష్టపోయారని, దీనిపై విచారణకు ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది.
భారత దేశంలో ఎన్నికల ప్రచారం కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కే జ్రీవాల్కు బెయిలు ఇచ్చారని పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ సు ప్రీంకోర్టుకు చెప్పారు.
Delhi Water Crisis: ఢిల్లీలో నీటి కొరతను తీర్చేందుకు సుప్రీంకోర్టు సూచన చేసింది. 137 క్యూసెక్కుల నీరును విడుదల చేయాలని హిమాచల్ ప్రదేశ్ను కోర్టు ఆదేశించింది. ఆ నీరు హర్యానా ద్వారా ఢిల్లీ చేరుకోవాలని సూచింది
నీట్-యూజీ 2024 పరీక్ష పేపర్ లీక్ అయ్యిందన్న వార్తల నేపథ్యంలో ఈ పరీక్షను మళ్లీ నిర్వహించాలని కోరుతూ పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మే 5న నీట్ను నిర్వహించారు.
ఏపీ ఎన్నికల కౌంటింగ్ వేళ వైసీపీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెకింపు వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలె
Rajiv Kumar | అభ్యర్థులు సొంత నిర్ణయంతో నామినేషన్లు ఉపసంహరించుకుంటే తామేం చేస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రశ్నించారు. నామినేషన్ ఉపసంహరించుకోవాలని అభ్యర్థిని ఒత్తిడి చేస్తేనే ఈసీ జోక్యం చేస�
AP News | పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైసీపీ ఏ మాత్రం తగ్గడం లేదు. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సర్వోన్నత న్యాయస్థానంలో ఎస్ఎల్పీ దాఖలు చేసింది. ఎన్నికల కౌంటింగ్ ప�
కంపెనీ బోర్డు సమావేశం జరుగుతుండగా, తన తల్లి బినా మోదీ తనపై భౌతిక దాడి చేయించారని, చంపే యాలని చూశారని ప్రముఖ సిగరెట్ల తయారీ సంస్థ గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా (జీపీఐ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) సమీర్ మో�
Supreme Court | ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే పిన్నెల్లి (MLA Pinnelli) రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని బాధితుడు శేషాగిరిరావు సుప్రీం కోర్టు మెట్లక్కారు.
Water Crisis: ఎండల తీవ్రతతో ఉడికిపోతున్న ఢిల్లీలో.. నీటి కొరత మరింత సమస్యగా మారింది. తమ వాటాతో పాటు అధిక నీటిని రిలీజ్ చేయాలని కోరుతూ హర్యానా ప్రభుత్వాన్ని ఢిల్లీ సర్కారు కోరింది. ఈ నేపథ్యంలో సుప్ర
Arvind Kejriwal | ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు భారీ షాక్ తగిలింది.
వైద్య పరీక్షల నిమిత్తం తన మధ్యంతర బెయిల్ను వారం పాటు పొడిగించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన అభ్యర్థనను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పిటిషన్ను ఎప్పుడు విచారిం