Jitan Ram Manjhi : ఈవీఎంలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటనపై కేంద్ర మంత్రి జితన్ రాం మాంఝీ స్పందించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరగదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని, విపక్షాలు కేవలం తమ వినోదం కోసం ఈవీఎంలపై ఇష్టా�
నీట్-యూజీ పరీక్షలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
NEET | దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష నీట్ యూజీ 2024 (NEET-UG 2024) పరీక్షల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెల�
Gaurav Gogoi : నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ విషయంలో విచారణ జరిపించాలనే డిమాండ్పై బీజేపీ తీరు అత్యంత బాధ్యతారహితంగా ఉందని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్ అన్నారు.
Hamare Baarah: అన్నూ కపూర్ తీసిన హమారే బారాహ్ చిత్రం రిలీజ్పై ఇవాళ సుప్రీంకోర్టు స్టే జారీ చేసింది. వాస్తవానికి ఈ చిత్రాన్ని శుక్రవారం రిలీజ్ చేయాల్సి ఉన్నది. ఇస్లామిక్ విశ్వాసాలకు, ముస్లిం మహిళల వివాహం
సుప్రీం కోర్టు జూన్ ఆరున జారీ చేసిన ఆదేశాల మేరకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం 137 క్యూసెక్కుల మిగులు జలాలను విడుదల చేస్తున్న విషయాన్ని ఆ ప్రభుత్వమే రుజువు చేయాలని ద అప్పర్ యమున రివర్ బోర్డు (యూవైఆర్బీ) �
నీట్ పరీక్షలో 1500 మందికి పైగా విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఎడ్యుటెక్ సంస్థ ‘ఫిజిక్స్ వాలా’ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అలఖ్ పాండే బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం జరిగిన నీట్ యూజీ పరీక్షను మళ్లీ నిర్వహించాలని దాఖలైన పిటిషన్పై సమాధానం తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం, పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ని సుప
Supreme Court | సుప్రీంకోర్టు (Supreme Court) లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కి ఊరట లభించింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ ఏరియాలో గల ఆప్ ప్రధాన కార్యాలయాన్ని ఖాళీ చేసేందుకు గతంలో విధించిన గడువును సుప్రీంకోర్టు పొడిగించింది. గతంలో జ
లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత షేర్ మార్కెట్ కుప్పకూలిందని, పెట్టుబడిదారులు నష్టపోయారని, దీనిపై విచారణకు ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది.