నేటినుంచి అమలుకానున్న మూడు కొత్త చట్టాలు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టుగా మారనున్నాయని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు.
ఫిరాయింపులను ప్రోత్సహించడం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై ఒకవైపు సొంత పార్టీలోనే ఆగ్రహ జ్వాల రేగుతుండగా, మరోవైపు కాంగ్రెస్ ముఖ్య నేతలు ‘కాలం చెల్లిన’ కారణాలు చెప్పి తమ పనులను సమర్థించుకోజూస�
“రాజ్యాంగంలోని పదో షెడ్యూలు ప్రకారం శాసనసభ స్పీకర్ వ్యవస్థ, ఒక ట్రిబ్యునల్ వంటిది. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్ల మీద వారు నిర్ణీత సహేతుక కాల వ్యవధిలో నిర్ణయం తీసుకోవడం తప్పనిసరి.
ఆస్తి ఎంత ఉన్నా.. కూర్చుని తింటే కరిగిపోతుందంటారు. అదేరీతిన భూమి వందల ఎకరాలు ఉన్నా.. పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే అవి హారతి కర్పూరం అవుతాయి. అందుకు నిదర్శనమే.. మియాపూర్లోని హెచ్ఎండీఏ భూములు.
Anti-Defection Act | ప్రజాస్వామ్య సమగ్రతను దెబ్బతీస్తూ, ఓటర్ల తీర్పును అపహాస్యం చేస్తూ ఒక పార్టీ టికెట్పై గెలిచి మరో పార్టీలోకి దూకే ‘ఆయారామ్.. గయారామ్'ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఈ పరిస్థితి రాజకీయ వ్యవస్థ�
KCR | రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు వ్యవహారాలపై హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి ఎల్ నరసింహారెడ్డి సారథ్యంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో బుధవారం విచారణకు రానున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఆయన్ను సీబీఐ మద్యం పాలసీకి సంబంధించిన కేసులో మం�
పెండింగ్ కేసుల పరిష్కారం కోసం వచ్చే నెల 29 నుంచి నిర్వహిస్తున్న ప్రత్యేక లోక్ అదాలత్లో పాల్గొనాలని కక్షిదారులకు, న్యాయవాదులకు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ పిలుపునిచ్చారు.
Supreme Court | మనీలాండరింగ్ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టును సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిం
ఒక పార్టీ టికెట్పై గెలిచి మరో పార్టీలోకి ఫిరాయింపులకు పాల్పడిన ప్రజాప్రతినిధులపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్లు మూడు నెలల వ్యవధిలో నిర్ణయం తీసుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పే
నీట్ పరీక్షలో విద్యార్థుల సమాధాన పత్రాల్లోని ఓఎంఆర్ షీట్లను జాతీయ పరీక్షల మండలి(ఎన్టీఏ) అధికారులు కొంద రు తారుమారు చేశారని.. దీనిపై సీబీఐ, ఈడీ తో సమగ్ర విచారణ జరిపించాలని తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన�
అధికారంలో ఉన్నామని విర్రవీగుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీకి ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు హెచ్చరించారు.
బ్రిటిష్ కాలంనాటి చట్టాలకు కాలం చెల్లింది. దేశంలో పాత చట్టాలు భారతీయ శిక్షాస్మృతి (1880), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ (1872), క్రిమినల్ ప్రొసిజర్ కోడ్(1973) స్థానంలో కొత్త చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగ�