ఎమ్మెల్సీ కవిత బెయిల్ వ్యవహారంలో ఈడీ తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఈ విషయంలో వచ్చే గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను 27కు వాయిదా వేసింది. కస్టడీలో ఉన్న కవిత.. బెయిల్ �
Kolkata Doctor Case | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనను సుమోటోగా తీసుకొన్న సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టింద�
Supreme Court | ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఈ నెల 22లోగా సమాధానం ఇస్తామని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ మంగళవార సుప్రీంకోర్టుకు తెలిపింది.
supreme court: కోల్కతాలో జరిగిన ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటన నేపథ్యంలో.. సుప్రీంకోర్టు ఇవాళ ఓ జాతీయ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. డాక్టర్ల భద్రత గురించి టాస్క్ ఫోర్స్ చర్యలు తీసుకోవాల్సి ఉ�
Supreme Court: జూనియర్, సీనియర్ డాక్టర్ల భద్రతపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. డాక్టర్ల భద్రత కోసం జాతీయ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పింది. కోల్కతా ట్రైనీ డాక్టర్ రేప్, �
దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనలో మరో కొత్త విషయాన్ని బాధితురాలి తండ్రి వెల్లడించారు. తన కుమార్తె వ్యక్తిగత డైరీలో ఒక పేజీ చిరిగి ఉన్నదని పేర్కొన్నారు. తన కుమార్తె బ్య�
వివాహ వ్యవస్థకు “ట్రిపుల్ తలాక్' అనేది ప్రమాదకరమైన ఆచారమని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. ట్రిపుల్ తలాక్ రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
రాష్ట్ర విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలపై చట్టసభలతోపాటు సుప్రీంకోర్టులో బలంగా వాదనలు వినిపించేందుకే రాజ్యాంగ, న్యాయ కోవిదుడు అభిషేక్ మను సింఘ్వీని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ అధిష్ఠా
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జీ కార్ దవాఖానలో ట్రైనీ డాక్టర్పై జరిగిన హత్యాచార ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ కేసుపై ఈ నెల 20న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్�
ప్రజల నుంచి మార్గదర్శి చిట్ ఫండ్స్ కంపెనీ చట్టవిరుద్ధంగా డిపాజిట్లను సేకరించిందని హైకోర్టులో ఆర్బీఐ కౌంటర్ దాఖలు చేసింది. తమ సంస్థపై 2008లో నాటి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన వ్యాజ్యాన్ని కొట్టి�