నీట్-యూజీ పరీక్షలో అక్రమాలకు సంబంధించిన ఆరోపణలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. ఈ అంశానికి సంబంధించి దాఖలైన మొత్తం 38 పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నే�
లీకేజీ, అక్రమాల ఆరోపణల మధ్య వివాదంలో చిక్కుకొన్న నీట్ యూజీ-2024 పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం సుప్రీంకోర్టులో అఫిడవ�
NEET UG exam | నీట్ యూజీ-2024 పరీక్ష పేపర్ లీక్ కావడం, గ్రేస్ మార్కుల కేటాయింపు వివాదం గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. పేపర్ లీక్ కావడంతోపాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఏకపక్షంగా గ
నీట్-యూజీ పరీక్షను రద్దు చేయవద్దంటూ 56 మంది ర్యాంకర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పరీక్షను రద్దు చేయకుండా కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలకు తగిన ఆదేశాలు జారీచేయాల్సిందిగా ఆ పిటిషన్ల�
జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మరోసారి హేమంత్ సొరేన్ బాధ్యతలు చేపట్టనున్నారు. మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన హేమంత్ సొరేన్ జూన్ 28న బెయిల్పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
రూరల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యమని రూరల్ ఎమ్మె ల్యే భూపతిరెడ్డి అన్నారు. మండలంలోని ముల్లంగిలో రూ. 12 లక్షలతో నిర్మించిన గోదామును ఎమ్మెల్యే బుధవారం ప్రారంభించారు. సుద్దపల్�
Supreme Court | హత్రాస్ తొక్కిసలాట కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఘటనపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని వేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిష
నీట్ యూజీ-2024 పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా వివాదం నెలకొనటంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. నీట్ పీజీ పరీక్షకు రెండు గంటల ముందు మాత్రమే ప్రశ్నపత్రాన్ని ఫైనల్ చేయాలని అధికారులు యోచ�
దేశంలో సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన 3 కొత్త క్రిమినల్ చట్టాల గురించి మాట్లాడేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నిరాకరించారు.
Supreme Court | నితీశ్కుమార్ నేతృత్వంలోని బిహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 65శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ పాట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసింది. బిహార్లో నితీశ్ కుమార్ సర్కారు ఇటీ
కొత్త నీటితో త్రివేణి సంగమం వద్ద గోదావరి జలకళను సంతరించుకున్నది. ఎగువన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరుచుకోవడంతో సోమవారం మధ్యాహ్నం రెంజల్ మండలం కందకుర్తి వద్ద గోదావరి ప్రవహించింది.
నీట్ యూజీ-2024 రీటెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. వీటితోపాటు సవరించిన ర్యాంకుల జాబితాను ఎన్టీఏ సోమవారం ప్రకటించింది. వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది మే 5న దేశవ్యాప్తంగా 4,750 కేంద్రాల్లో నీట్ యూజీ పరీక�
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువన మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను సోమవారం ఎత్తారు. జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు గేట్లు తెరిచి ఉంచాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు గేట్లను పైకి ఎత్తారు