పశ్చిమ బెంగాల్లోని మమతాబెనర్జీ సర్కారు ఆ రాష్ట్ర గవర్నర్పై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. శాసనసభ ఆమోదించిన ఎనిమిది బిల్లులకు ఆమోదం తెలుపకుండా గవర్నర్ తొక్కిపెడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం సర్వోన�
D Raja : ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంపై సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా స్పందించారు.
Shambhu Border | దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన హర్యానాలోని శంభు హైవేను మూసివేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. హైవేను ఎలా బ్లాక్ చేస్తారని ప్రశ్నించింది. శంభు సరిహద్దు హైవేను తెరువాలని, ట్రాఫిక్ను అన�
Arvind Kejriwal | మద్యం పాలసీ కేసు (Delhi excise policy case)లో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ (AAP National Convener), ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు భారీ ఊరట లభించింది.
నీట్-యూజీ పరీక్షలో అక్రమాలపై విచారణను జూలై 18కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని, అక్రమాలపై విచారణ జరిపించాలని, పరీక్షను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కలిపి సుప�
ఎన్నిచెప్పినా.. మనదింకా, ఇంకా పురుషాధిక్య సమాజమే, ఇప్పటికీ. కుటుంబ ఆర్థిక వ్యవహారాలపై పురుషులే పెత్తనం చెలాయిస్తారు. భార్యాభర్తలు ఇద్దరూ సంపాదనాపరులైనా మనీ పర్సు మగవాని చేతుల్లోనే ఉంటుంది. ఇక సంపాదన లేన�
NEET-UG | నీట్-యూజీ పరీక్షల్లో అవకతవకలపై దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం విచారణ జరిపింది. కేసు విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు సీజేఐ ధర్మాసనం పేర్కొంది. కేంద్రం, ఎన్టీఏ దాఖలు చ
Supreme Court | సుప్రీంకోర్టులో మల్టీ ఫెసిలిటీ సెంటర్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ గురువారం ప్రారంభించారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది కపిల్ స
ముస్లిం మహిళలకు భరణం విషయంలో సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు సీఆర్పీసీ సెక్షన్ 125 కింద తమ భర్త నుంచి భరణం కోరొచ్చని తెలిపింది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఫిరాయింపులకు తాము వ్యతిరేకమని అంటూనే రాష్ర్టా ల్లో ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నది. గతంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టిన చరిత్ర ఆ పార్టీ ది. అనైతికంగా పార్టీలను చీల్�
రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా పశ్చిమ బెంగాల్లో సీబీఐ దర్యాప్తు జరపడాన్ని సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.
వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్-యూజీ పరీక్షలో సామూహిక మాల్ప్రాక్టీస్ జరగలేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. ఈ మేరకు బుధవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.