తెలంగాణ శాసన మండలి సమావేశాలు ఆరో రోజు ప్రశాంతంగా జరిగాయి. శుక్రవారం ఉదయం 10 గంటలకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అధ్యక్షతన సమావేశాలు ప్రారంభమైన వెంటనే ప్రత్యేక మోషన్స్పై ఉపాధ్యాయ సభ్యులు రఘోత్�
నీట్-యూజీ 2024కి సంబంధించి అక్రమాల ప్రభావం మొత్తం పరీక్షపై పడలేదని, అందుకే పరీక్షను రద్దు చేయలేదని సుప్రీంకోర్టు పేర్కొన్నది. హజారీబాగ్, పట్నాను దాటి పరీక్ష పవిత్రత దెబ్బతినలేదని వ్యాఖ్యానించింది. నీట్�
కులమతాల పేరు మీద రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధం. కానీ, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల కోసం ప్రత్యేక రిజర్వేషన్లను కల్పించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాదు. ఈ ప్రా�
ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల వ్యాప్తంగా శుక్రవారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. దండేపల్లి మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆధ�
ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తీర్పు ఇవ్వడంపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దళితులు సంబురాలు చేసుకున్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ట మాదిగ చిత్ర పటానికి పాలాభ�
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని, అదే తరహాలో బీసీ కులగణనకు సుప్రీంకోర్టు కేంద్రానికి ఆదేశాలివ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ కోరారు.
ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునివ్వడం చాలా సంతోషంగా ఉన్నదని, ఎన్నో ఏండ్ల నుంచి తాము చేస్తున్న పోరాటానికి ఫలితం దక్కిందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ చెప్పా
ఎస్సీ వర్గీకరణ విషయం లో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గుర్తుచేశారు.
సుప్రీంకోర్టు తీర్పును పూర్తిగా అధ్యయనం చేయకుండానే వర్గీకరణ అమలు చేసే బాధ్యత తమదేనని, అవసరమైతే ఆర్డినెన్స్ తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడటం సరికాదని మాల మహాసభ రాష్ట్ర వరింగ్ ప్రెసిడెం
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు మాల ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ చెన్నయ్య తెలిపారు.
భార్య ఉండగా రెండో పెండ్లి చేసుకోవడం తప్పు అంటూ సుప్రీంకోర్టు ఇప్పటికే ఎన్నో తీర్పులు ఇచ్చింది. అయితే, తన భర్త చనిపోయాడని, తనకు కంపెనీ నుంచి రావాల్సిన పింఛన్ను ఇప్పించాల్సిందిగా ఓ మహిళ అత్యున్నత న్యాయస్
Supreme Court | ఎస్సీ ఉప కులాల వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది. వర్గీకరణ జరిపి షెడ్యూల్డ్ కులాల్లో సామాజికంగా, ఆర్థికంగా మరింత వెనుకబడి ఉన్న కులాలకు ప్రత్యేక కోటా ఇచ్చేందుకు రాష్ర్టాలకు
దశాబ్దాల పోరాటం ఫలించింది. ఎస్సీ వర్గీకరణకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించే అధికారం రాష్ర్టాలకు ఉందని దేశ అత్యున్నత న్యాయస్థానం దళితజాతికి తీపికబురు అందించింది.