బీజేపీ పాలనలో పేదలకు సంక్షేమ పథకాలు అందని ద్రాక్షలా మారాయి. పెరిగిన ధరలతో దేశంలో సామాన్యులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నరు.. దేశాన్ని సరైన బాటలో నడిపేందుకు ఇప్పుడు జాతీయ స్థాయిలో ఒక్క సమర్థవంతమైన నాయకుడు
మన రాష్ట్రాన్ని అత్యుత్తమంగా నిలిపిన సీఎం కేసీఆర్ కార్యదక్షతతో దేశాన్ని కూడా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని విశ్రాంత ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. సీఎం కేసీఆర్.. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగ�
75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో ఏం అభివృద్ధి జరిగింది..పేదోడు మరింత పేదగా మారుతుండగా, ఉన్నోడు మరిన్ని ఆస్తులు సంపాదిస్తున్నాడు.. సమానత్వం మచ్చుకైనా లేదు..కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులకు ప్రభుత్వ ఆస్తులు కట్ట
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శుక్రవారం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల
ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని దేశ ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. యావత్ తెలంగాణ ఆయన వెంట నడుస్తుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలంతా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తారు’ అని రాష్ట్ర విద్యుత్
రెండు వందల ఏండ్ల బ్రిటిష్ సామ్రాజ్య పతనానికి ఉత్ప్రేరకమైంది ఒక చరఖా.. స్వాతంత్య్ర మహోద్యమానికి విజయ పతాకయై సారథ్యం వహించింది చరఖా.. శాంతి కోదండాన్ని ధరించిన మహాత్ముడు రక్తపు బొట్టు చిందించకుండా సాగించ�
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో అనిశ్చితి నెలకొన్న తరుణంలో శివసేన ఎంపీలు కీలక ప్రతిపాదన చేశారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతివ్వాలని పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు సూచించారు. అయితే �
LXME | పురుషుడితో సమానంగా ఉద్యోగం చేస్తున్నా, ఆయనగారితో పోటీపడి సంపాదిస్తున్నా.. ఇల్లాలికి ఇంకా ఆర్థిక స్వాతంత్య్రం రాలేదు. ఇంటి బాధ్యతలను సింహభాగం పంచుకుంటున్న ఇంతికి.. తన సంపాదనలో ఎంత భాగం, ఎందుకు ఖర్చవుతు�
కేంద్రంలోని బీజేపీ నిరంకుశ విధానాలు, అప్రజాస్వామిక వైఖరి, నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా తెలంగాణ నుంచే తిరుగుబాటు మొదలుకావచ్చని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖల మం�