కేంద్రం ఫార్మా కంపెనీల లాబీయింగ్కు తలొగ్గింది. దీంతో సాధారణ మందులతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల మందుల రేట్లు కూడా భారీగా పెరగనున్నాయి. నేషనల్ ఫార్మాస్యూటికల్స్ ప్రైజింగ్ అథారిటీ ఈ మందులపై 10 శాతం పెంచిం
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నిర్వహణలో తమ సహకారం లేకుంటే అది కక్ష్య తప్పి భారత్, చైనా లేదా అమెరికా, ఐరోపా దేశాల్లో పడొచ్చని రష్యా ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో ఆ దేశం సహకారం లేకుండా
హైదరాబాద్ : ప్రముఖ టెక్ జగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ ఆండ్రాయిడ్ కోసం విండోస్11 యాప్ ను విడుదల చేసింది. కొత్త విండోస్ 11 అప్డేట్ వినియోగదారులు తమ కంప్యూటర్లలో అమెజాన్ యాప్స్టోర్ నుంచి ఆండ్రాయిడ్ యాప్లను ఇ�
బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నంతకాలం టీఆర్ఎస్కు తమ సహకారం ఉంటుందని సీపీఐ జాతీ య కార్యదర్శి కే నారాయణ పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్పై సీఎం కేసీఆర్ విమర్శలను స్వాగతిస్తూ అభినందిస్తున్నామని చెప్పారు
అమరావతి: ఏపీలో రివర్స్ పీఆర్సీకి వ్యతిరేకంగా ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి తలపెట్టిన ప్రభుత్వ ఉద్యోగుల సమ్మెకు వైద్యార్యోగ శాఖ సంఘాలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి . ఉద్యోగుల సమ్మెలో భాగంగా తమ డిమాండ్ల
అమరావతి : ఏపీలో ఉద్యోగులు పీఆర్సీ కోసం చేస్తున్న పోరాటాలకు టీడీపీ మద్దతు తెలియజేస్తుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయకుడు ప్రకటించారు. ఈ రోజు పార్టీ నాయకులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మ�
అమరావతి : ఉద్యోగ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఐఆర్ కంటే తక్కువ ఫిట్మెంట్ ఇచ్చి ఏపీ ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని టీడీపీ నాయకుడు యనమల రామకృష్ణ ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల పట్ల వ
మంత్రి హరీశ్రావు | ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఎన్ఎం వరలక్ష్మి కుటుంబానికి అండగా ఉంటామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రభుత్వ ఖర్చులతో అంత్యక్రియలు నిర్వహించాలని జిల్లా వైద్య శా�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన మహాపాదయాత్ర ఆదివారం 35వ రోజుకు చేరుకుంది. నెల్లూరు జిల్లాలోని కండ్రిగ నుంచి యాచవరం మీదుగా వెంగమాంబపురం చేరుకో�
అమరావతి : తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏపీ ఉద్యోగులు చేపట్టబోయే పోరాటాలకు టీడీపీ మద్దతు ఇస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. సోమవారం తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్యనేతలతో ఆయన సమావేశమ
ఎమ్మెల్యే గండ్ర | కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ప్రముఖ సినీ హీరో ఆర్ నారాయణ మూర్తి తీసిన రైతన్న సినిమాను జిల్లా కేంద్రంలోని ఊర్వశి థియోటర్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గ�
రాష్ట్ర దేవాదాయ, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ అర్బన్ : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు టీఆర్ఎస్ అండగా నిలుస్తుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రె�
ఆదిలాబాద్ : ఈ నెల 30న జరిగే హుజురాబాద్ ఎన్నికల్లో అర్చక ఉద్యోగ రాష్ట్ర జేఏసీ టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు తెలుపుతూ తీర్మానం చేసింది. ఈ మేరకు బుధవారం ఆదిలాబాద్లో అర్చక ఉద్యోగ రాష్ట్ర కమిటీ సమావేశంలో అర్చ
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 12 రాష్ట్రాల సీఎంలకు లేఖ రాశారు. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే జాతీయస్థాయి అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)ను వ్యతిరేకిద్దామని పిలుపునిచ్చారు. రాజ�