దక్షిణాది చిత్రసీమకు మద్దతుగా నిలిచే విషయంలో ఎప్పుడూ ముందుంటుంది కంగనారనౌత్. సౌత్ హీరోల గొప్పదనాన్ని, వ్యక్తిత్వాన్ని కొనియాడుతూ చాలా సందర్భాల్లో సోషల్మీడియాలో పోస్ట్లు చేసిందీ భామ. తాజాగా బాలీవ�
పవర్ హాలిడేల్లేవు.. కరెంటు కోతల్లేవు. విద్యుత్తు సరఫరాకు రంది లేదు.. పరిశ్రమలు బంద్ అవుతాయన్న బాధ లేదు. నిరంతరాయంగా ఉత్పత్తి.. తరలివస్తున్న ఆర్డర్లు. ఇదీ రాష్ట్ర పారిశ్రామిక రంగ ముఖచిత్రం. తెలంగాణ ఏర్పాట�
తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడి హోదాలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడిన మాటలు నేను ఇందాకా టీవీలో విన్నాను. ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కదా! అహంకారంతోనో లేదా తన సొం
కేంద్రం ఫార్మా కంపెనీల లాబీయింగ్కు తలొగ్గింది. దీంతో సాధారణ మందులతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల మందుల రేట్లు కూడా భారీగా పెరగనున్నాయి. నేషనల్ ఫార్మాస్యూటికల్స్ ప్రైజింగ్ అథారిటీ ఈ మందులపై 10 శాతం పెంచిం
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నిర్వహణలో తమ సహకారం లేకుంటే అది కక్ష్య తప్పి భారత్, చైనా లేదా అమెరికా, ఐరోపా దేశాల్లో పడొచ్చని రష్యా ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో ఆ దేశం సహకారం లేకుండా
హైదరాబాద్ : ప్రముఖ టెక్ జగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ ఆండ్రాయిడ్ కోసం విండోస్11 యాప్ ను విడుదల చేసింది. కొత్త విండోస్ 11 అప్డేట్ వినియోగదారులు తమ కంప్యూటర్లలో అమెజాన్ యాప్స్టోర్ నుంచి ఆండ్రాయిడ్ యాప్లను ఇ�
బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నంతకాలం టీఆర్ఎస్కు తమ సహకారం ఉంటుందని సీపీఐ జాతీ య కార్యదర్శి కే నారాయణ పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్పై సీఎం కేసీఆర్ విమర్శలను స్వాగతిస్తూ అభినందిస్తున్నామని చెప్పారు
అమరావతి: ఏపీలో రివర్స్ పీఆర్సీకి వ్యతిరేకంగా ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి తలపెట్టిన ప్రభుత్వ ఉద్యోగుల సమ్మెకు వైద్యార్యోగ శాఖ సంఘాలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి . ఉద్యోగుల సమ్మెలో భాగంగా తమ డిమాండ్ల
అమరావతి : ఏపీలో ఉద్యోగులు పీఆర్సీ కోసం చేస్తున్న పోరాటాలకు టీడీపీ మద్దతు తెలియజేస్తుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయకుడు ప్రకటించారు. ఈ రోజు పార్టీ నాయకులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మ�
అమరావతి : ఉద్యోగ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఐఆర్ కంటే తక్కువ ఫిట్మెంట్ ఇచ్చి ఏపీ ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని టీడీపీ నాయకుడు యనమల రామకృష్ణ ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల పట్ల వ
మంత్రి హరీశ్రావు | ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఎన్ఎం వరలక్ష్మి కుటుంబానికి అండగా ఉంటామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రభుత్వ ఖర్చులతో అంత్యక్రియలు నిర్వహించాలని జిల్లా వైద్య శా�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన మహాపాదయాత్ర ఆదివారం 35వ రోజుకు చేరుకుంది. నెల్లూరు జిల్లాలోని కండ్రిగ నుంచి యాచవరం మీదుగా వెంగమాంబపురం చేరుకో�
అమరావతి : తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏపీ ఉద్యోగులు చేపట్టబోయే పోరాటాలకు టీడీపీ మద్దతు ఇస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. సోమవారం తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్యనేతలతో ఆయన సమావేశమ
ఎమ్మెల్యే గండ్ర | కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ప్రముఖ సినీ హీరో ఆర్ నారాయణ మూర్తి తీసిన రైతన్న సినిమాను జిల్లా కేంద్రంలోని ఊర్వశి థియోటర్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గ�