సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఏర్పాటైన బీఆర్ఎస్ జాతీయ పార్టీకి వెల్లువలా మద్దతు లభిస్తున్నది. బీఆర్ఎస్పై కొంతకాలంగా తెలుగురాష్ట్రాల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్నది
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జాతీయ రాజకీయాల్లో రాణించాలని, ఆయన కల సాకారం కావాలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆకాంక్షించారు. బుధవారం ఆయన తెలంగాణభవన్లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ సర్వ�
దేశంలో పెను మార్పు కోసం మహోద్యమనేత కేసీఆర్ పిడికిలి బిగించారు. నాడు స్వరాష్ట్ర సాధన కోసం కదిలిన ఆయన, నేడు ఉజ్వల భారత్ కోసం అడుగు వేశారు. రెండు దశాబ్దాల క్రితం ఉద్యమపార్టీకి పురుడు పోసి, తెలంగాణ ఆత్మగౌరవ
అది టేకులబోరు గ్రామం. జోరువాన కురుస్తున్నది. చీకటి పడుతున్నది. వేడివేడిగా టీ తాగుదామని ఒక హోటల్ దగ్గర ఆగాం. ఇంతలో వాన తగ్గింది. అక్కడే అంబేద్కర్ బొమ్మ దగ్గర ఓ ఆరుగురు కూర్చున్నారు. వాళ్లంతా గోదావరి వరదల�
‘తెలంగాణ ప్రజల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరం.. కేసీఆర్ అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతులకు 24 గంటల ఉచిత �
సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేయడాన్ని సబ్బండ వర్గాలు స్వాగతిస్తున్నాయి. ఆయన దేశ రాజకీయాల్లోకి వెళ్తుండడంపై అందరూ హర్షిస్తున్నారు. నేడు దసరా(విజయదశమి) పర్వదినం సందర్భంగా కేసీఆర్ నోటినుంచి జాతీయ
తెలంగాణ సీఎం కేసీఆర్ స్థాపించబోయే జాతీయ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడానికి మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకా సర్పంచ్ల సంఘం సభ్యులు ఆదివారం తరలివచ్చారు. నిర్మల్ జిల్లాలోని బ�
‘దేశ్కి నేత కేసీఆర్' అంటూ యూకే లోని ఎన్నారైలు లండన్లో భారీ కేసీఆర్ కటౌట్ ను ఏర్పాటుచేశారు. ఆదివారం చరిత్రాత్మక లండన్ టవర్ బ్రిడ్జి వద్ద సమావేశమైన ఎన్నారైలు.. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాల
సమైక్య పాలనలో దండగలా మారిన వ్యవసాయాన్ని స్వరాష్ట్రంలో పండుగలా మార్చారు సీఎం కేసీఆర్.. దేశానికి వెన్నెముక అయిన అన్నదాతకు రంది లేకుండా 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్.. పుష్కలంగా సాగు నీటి వసతి కల్పించారు. �
తెలంగాణ సాధించిన ప్రగతి దేశానికి ప్రయోగంగా మారాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో, పాలనలో కీలకభూమిక పోషించాలని సింగపూర్ ఎన్నారైలు ఆకాంక్షించారు. దేశంలో అనేక నగరాలు ఇంకా కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు
ఎనిమిదేండ్ల వయస్సున్న తెలంగాణను ప్రపంచంతో పోటీపడేలా పరుగులు పెట్టిస్తున్న సీఎం కేసీఆర్ పాలనా దక్షత దేశానికి అవసరమని పొరుగు రాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణలో అమలవుతున్న రైతు పథకాలు, సబ్బండ �
ఉద్యమ నేత సీఎం కేసీఆర్ దేశరాజకీయాల్లోకి రావాలని దేశ వ్యాప్తంగా రోజురోజుకూ డిమాండ్ పెరుగుతున్నది. ఉద్యమాల ద్వారా సాధించిన తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ కాలంలోనే అభివృద్ధి, సంక్షేమం ఉరకలేస్తున్నది. దే
దేశ గతిని మార్చగల దార్శనిక నాయకుడు సీఎం కేసీఆర్ అని యునైటెడ్ కింగ్డమ్(యూకే)లోని ఎన్నారైలు పేర్కొన్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరం అవుతాయని చెప్పా
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. ఏ ఒక్కరికీ ఆపద రాకుండా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. మాతాశిశు సంరక్షణకు పెద్దపీట వేశారు. స్వరాష్ట్రంల�
‘అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్తోనే ఆత్మగౌరవం పెరుగుతుందనడంలో సందేహం లేదు. రాష్ట్రంలో మాతా శిశు సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. గర్భిణులు,