Maharashtra | మహారాష్ట్ర (Maharashtra)లో అరుదైన సంఘటన తెరపైకి వచ్చింది. ఆ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో 51 ఏళ్ల తర్వాత ప్రభుత్వానికి 200 మందికిపైగా ఎమ్మెల్యేల మద్దతు లభించింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్ట�
Mamata Banerjee | మమతా బెనర్జీ (Mamata Banerjee) ప్రతిపక్షాల ఐక్యతపై సోమవారం స్పష్టత ఇచ్చారు. వచ్చే ఏడాది జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తామని తెలిపారు. అయితే ఆ పార్టీ కూడా మిగతా ప్రతిపక్ష పార్�
wrestlers protest | జంతర్ మంతర్ వద్ద గత కొన్ని రోజులుగా నిరసన చేస్తున్న రెజ్లర్లను (wrestlers protest) హర్యానాకు చెందిన బీజేపీ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి బీరేందర్ సింగ్ సోమవారం కలిశారు. వారికి తన మద్దతు తెలిపారు. దోషిని శిక�
Arvind Kejriwal | మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఎంత శక్తిమంతుడో ఆలోచించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind
రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను చూపేందుకు కృషి చేస్తున్న సెంట్రల్ ఫుడ్ టెక్నలజికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎఫ్టీఆర్ఐ).. పండ్లకు మార్కె ట్లో డిమాండ్ లేనప్పుడు వాటితో బనానా బార్లను ఉత్పత
భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టిన ‘మహిళా రిజర్వేషన్ బిల్లు’ ఉద్యమానికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నారైలు మద్దతు ఇస్తున్నారని బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కో-ఆర్డినేటర�
పిచ్చి కుక్కల్ని వేటాడే క్రమంలో వాటి కాట్లు మన చేతిపై పడ్తయి. అంత మాత్రాన వేట ఆపుతామా?.. కవితమ్మా ధైర్యంగా ఉండండి అంటూ ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Minister Vemula Prashanth reddy) సంఘీభావం తెలిపారు.
అత్యధిక రాజకీయ పార్టీలు కలిగిన నాగాలాండ్లో (Nagaland) అసలు ప్రతిపక్షమే లేని ప్రభుత్వం ఏర్పాటు కానుంది. గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన ఎన్డీపీపీ-బీజేపీ (NDPP-BJP) కూటమికే అన్ని పార్ట
మేఘాలయాలో (Meghalaya) ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. తాజా మాజీ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మాకు (Conrad Sangma) స్థానిక పార్టీలైన యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ (UDP), పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ (PDF) మద్దతు ప్రక�
‘నీళ్లు, నిధులు, నియామకాలు’ నినాదంతో తెలంగాణ ఉద్యమం నడిచిందని, ఇప్పుడవన్నీ సాకరమవుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ మంత్రి కే తారకరామారావు చెప్పారు.
న్యూఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో ఇటీవల ఐటీ సర్వే జరిగిన నేపథ్యంలో ఆ వార్తా సంస్థను బ్రిటన్ ప్రభుత్వం గట్టిగా సమర్థించింది. మీడియా సంస్థలకు స్వేచ్ఛ అవసరమని, బీబీసీకి అండగా నిలిచి నిధులు అందజే�
ప్రమఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అండగా నిలిచారు. ఇలాంటి మేధావిపై భూమి ఆక్రమించాడంటూ చిల్లర ఆరోపణలు చేసి అవమానించడం బీజేపీ
ప్రతి మహిళా సమాఖ్య రైతులకు తోడ్పాటు అందించాలని సెర్ప్ డైరెక్టర్ ఎన్ రజిత సూచించారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్లో హనుమకొండ డీఆర్డీవో శ్రీనివాస్కుమార్ అధ్యక్షతన రైతులకు వ్యవసాయ పనిముట్ల అద్దె