BRS Leaders | కాళేశ్వరం కమిషన్ విచారణ కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతున్న సందర్భంగా మద్దతుగా చెన్నూరు నుంచి బీఆర్ఎస్ నాయకులు బుధవారం హైదరాబాద్కు తరలి వెళ్లారు.
ఇందుర్తి గ్రామంలో 1995- 96 సంవత్సరానికి చెందిన 10వ తరగతికి బ్యాచ్ కు చెందిన బొడ్డు పరశురాములు ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. కాగా అతనితో చదువుకున్న స్నేహితులు మృతుడు పరశురాములు కూతురు పేరున రూ.50వేలు పోస్ట్ ఆఫ
ప్రభుత్వ లక్ష్యాల సాధనలో బ్యాంకర్లు తోడ్పాటు అందించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష బ్యాంకర్లను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో అయన గురువారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే. అరుణశ్రీ �
Mana family movie | పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన ‘ మన కుటుంబం సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలని సినీ నిర్మాత కలకొండ నరసింహులు , సినీ హీరో రవివర్మ కోరారు.
బిబిపేట మండలంలోని జనగామ గ్రామానికి చెందిన మంగలి అఖిల అదే గ్రామానికి చెందిన విద్యాదాత, ప్రముఖ వ్యాపారవేత్త సుభాష్ రెడ్డి సహకారంతో విద్యలోనూ క్రీడల్లోనూ రాణిస్తూ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువస�
జమ్మూ కాశ్మీర్ పహెల్గాం లో పాకిస్తాన్ ఉగ్రవాద మూకలు 26 మంది అమాయకులను అత్యంత దారుణంగా హత్య చేసిన సంఘటన అనంతరం మన భారత వీర జవాన్లు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను మట్టు పెట్టేందుక�
Chandrababu | దేశంలో ఉగ్రవాద నిర్మూలనకు కేంద్రం తీసుకునే ప్రతిచర్యకు ప్రధాని మోదీకి అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
Chandrababu | కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వేద పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతిని వ్యక్తపరిచారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వేద విద్యార్థులతో పా
AP Minister Acchannaidu | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు వ్యవసాయ రంగంపై చర్చకు వచ్చే ధైర్యం ఉందా? అని ఆంధ్రప్రదేశ్ మంత్రి కే అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
NPP withdraws support | మణిపూర్లో బీజేపీకి మిత్రపక్షమైన నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) షాక్ ఇచ్చింది. సీఎం బీరెన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించింది. జాతి హింసను నియంత్రించడంలో, సాధారణ పరిస్
Jammu and Kashmir | జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచిన నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ)కి నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతిచ్చారు. దీంతో మెజారిటీ పార్టీగా రాణించింది. కూటమిలో భాగమైన కాంగ్రెస్ �
Farooq Abdullah | జమ్ముకశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటు కోసం కాకపోయినా పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ మద్దతును తమ పార్టీ స్వీకరిస్తుందని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. జమ్ముకశ్మీర్ను రక�